Home » SURESH RAINA
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ల మధ్య చాలా చక్కని అనుబంధం ఉంది.
సురేశ్, రైనా, ప్రజ్ఞాన్ ఓజాకు ఎంఎస్ ధోని తన ఇంట్లో విందు ఇచ్చాడు. ఈ సందర్భంగా రైనాతో ధోని, సాక్షి దంపతులు దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.
కోహ్లీ, రైనా చాలాకాలం డ్రెస్సింగ్ రూంను పంచుకున్నారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహంకూడా ఉంది. తాజాగా మైదానంలో
క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత సురేష్ రైనా రెస్టారెంట్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఆమ్స్టర్డామ్లో ఇండియన్ పేరుతో ఓ రెస్టారెంట్ను ప్రారంభించాడు.
టీమ్ఇండియా, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడిన సురేశ్ రైనా పరుగుల వరద పారించాడు. ఎందరో బౌలర్లకు నిద్రలేని రాత్రుళ్లు మిగిల్చాడు. అలాంటి రైనా కు కూడా ఓ బౌలర్ అంటే భయం అట. నెట్స్లో అతడిని తీవ్రంగా ఇబ్బంది పెట్టాడట.
టీమ్ఇండియా తరుపున ఆడినా, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించినా తనదైన డాషింగ్ బ్యాటింగ్, మెరుపు ఫీల్డింగ్తో అభిమానులకు అలరించాడు సురేశ్ రైనా. క్రికెట్కు ఎప్పుడో వీడ్కోలు పలికిన రైనా బిజినెస్లోకి అడుగుపెట్ట�
టీమ్ఇండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ముద్దుగా చిన్న తలా అని పిలుచుకునే సురేశ్ రైనా(Suresh Raina) లంక ప్రీమియర్ లీగ్(Lanka Premier League) ఆడాలని అనుకుంటున్నాడు
స్టార్ క్రికెటర్ సురేష్ రైనా క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఆదివారం సాయంత్రం 8గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య అసలుసిసలైన యుద్ధం మొదలవుతుంది. క్వాలిఫయర్- 1లో గుజరాత్ టైటాన్స్ ర�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ మధ్యలో సురేశ్ రైనా మొత్తం టోర్నీకే రిటైర్మెంట్ ప్రకటించనున్నాడట. సీజన్ మొదలుకావడానికి రెండ్రోజుల ముందే ధోనీ కెప్టెన్సీ పగ్గాలకు రాజీనామా..