SURESH RAINA

    ఐపీఎల్‌లో కోహ్లీ రికార్డు

    May 14, 2019 / 04:13 PM IST

    భారీ అంచనాలతో ఐపీఎల్-2019లోకి ఎంట్రీ ఇచ్చి పేలవమైన ప్రదర్శనతో లీగ్ దశలోనే బయటకు వచ్చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉండగా..  సీజన్‌లో కేవలం ఐదు మ్యాచుల్లో మాత్రం నెగ్గి.. పాయింట్�

    క్రీడా స్ఫూర్తి: పంత్ షూ లేస్ కట్టిన రైనా

    May 11, 2019 / 06:15 AM IST

    వైజాగ్ వేదికగా జరిగిన సూపర్ కింగ్స్ వర్సెస్ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. రిషబ్ పంత్ షూ లేస్ ఊడిపోవడంతో రైనా వాటిని కట్టి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మైదానంలో మాన�

    రైనాను ఆపేసిన పంత్: ధోనీతో ఇలా చేయొద్దంటూ నెటిజన్ల వార్నింగ్

    May 2, 2019 / 01:03 PM IST

    ఓవర్ల మధ్యలో బ్రేక్ రావడంతో కీపింగ్ స్థానంలో ఉన్న పంత్.. బ్యాటింగ్‌కు వస్తున్న రైనాను ఆపేశాడు. ఈలోపు టీవీ కెమెరాలు ఆన్ అవడంతో దారికి అడ్డుగా నిల్చొని అటుఇటూ కదలనీకుండా చేసి....

    ఇక వెళ్లమనేగా : ధోనీ రిటైర్మెంట్ తర్వాత రైనానే కెప్టెన్

    May 2, 2019 / 12:33 PM IST

    చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతుందంటే ధోనీ ఉండాల్సిందే. మహీ దూరంగా ఉంటే ఓటమితప్పని పరిస్థితి. ఐపీఎల్ 2019లీగ్‌లో ఈ సీన్ 2సార్లు రిపీట్ అయి విషయాన్ని స్పష్టం చేసింది. హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో.. ముంబై ఇండియన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో ధోనీ లేకపోవడంతో జట్�

    ఐపీఎల్ ముంగిట హాఫ్ సెంచరీతో మెప్పించిన రైనా

    March 20, 2019 / 10:31 AM IST

    టీమిండియా వెటరన్ క్రికెటర్.. చెన్నై సూపర్ కింగ్స్ ఆశాకిరణం సురేశ్ రైనా.. ఐపీఎల్ ముంగిట రెచ్చిపోయాడు. ప్రాక్టీస్ గేమ్‌లో 29 బంతుల్లోనే 56పరుగులు చేసి సత్తా చాటాడు. మరికొద్ది రోజుల్లో ఆరంభం కానున్న ఐపీఎల్ సీజన్‌కు అన్ని జట్లు తమ సొంతగడ్డపై ప్రాక�

    IPL ఆరంభం నుంచి టాప్ 5గా నిలిచిన ప్లేయర్లు

    March 12, 2019 / 01:03 PM IST

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ఓ క్రేజ్.. ప్రపంచంలోని ధనిక లీగ్‌లన్నింటిలో టాప్ పొజిషన్‌లో ఉంటుంది. విదేశీ టాప్ ప్లేయర్లతో జరిగే ఈ లీగ్‌కు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నింటిలోనూ క్రేజ్ ఎక్కువ. బ్యాట్స్‌మెన్ బౌండరీలు, బౌలర్ల వికెట్ల మాయాజాలం �

    ఫేక్ న్యూస్ అని చెప్పండి : సురేష్ రైనా చనిపోయాడంటూ ప్రచారం

    February 12, 2019 / 10:18 AM IST

    సోషల్ మీడియా వేదికగా ఏ వార్త అయినా నిజమెంత ఉందో తెలియకుండానే ఫార్వార్డ్ చేసేస్తున్నారు నెటిజన్లు. ఇలా పూర్తి సమాచారం లేకుండా చేసే మెసేజ్‌ల ద్వారా విలువ లేని సమాచారం కూడా వైరల్‌గా మారిపోతుంది. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఇటీవల రోడ

10TV Telugu News