SUSPECTS

    ఫీవర్‌ ఆస్పత్రిలో చేరిన మరో ఐదుగురు కరోనా వైరస్‌ అనుమానితులు

    January 29, 2020 / 03:06 AM IST

    తెలంగాణను కరోనా అనుమానాలు భయపెడుతున్నాయి. కరోనా వైరస్‌ సోకిందన్న అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఫీవర్‌ ఆస్పత్రిలో చేరారు.

    JNU దాడి కేసులో సంచలన ట్విస్ట్…ఫొటోలు రిలీజ్

    January 10, 2020 / 12:40 PM IST

    దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన ఢిల్లీ జేఎన్ యూలో విద్యార్థులపై, టీచర్లపై దాడి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జేఎన్ యూ స్టూడెంట్ లీడర్ అయిషీ ఘోష్ ఉద్దేశ్యపూర్వకంగా పెరియార్ హాస్టల్ పై మరికొంతమందితో కలిసి దాడి చేశారని పోలీసులు

    లండన్ నుంచి హైదరాబాద్‌కు శ్రీహర్ష డెడ్ బాడీ : అనుమానాలు వ్యక్తం చేస్తున్న తండ్రి

    September 19, 2019 / 07:29 AM IST

    లండన్‌లో మృతి చెందిన ఖమ్మం వాసి శ్రీహర్ష మృతదేహం హైదరాబాద్‌‌కు చేరుకుంది. లండన్‌లో 25 రోజుల క్రితం అదృశ్యమైన ఇతడి డెడ్ బాడీ వారం క్రితం బీచ్‌లో దొరికిన సంగతి తెలిసిందే. అయితే..మృతిపై అతని కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతను ఆత�

    శ్రీలంకలో పేలుళ్ల దర్యాప్తు : ఆరుగురు అనుమానితుల ఫొటోలు రిలీజ్

    April 26, 2019 / 04:44 AM IST

    శ్రీలంకలో పేలుళ్లకు పాల్పడి..వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న అనుమానితుల ఫోటోలను అక్కడి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆరుగురు అనుమానితులుగా గుర్తించారు. ఇందులో ముగ్గురు మహిళలున్నారు. వారి ఫొటోలతో కూడిన పోస్టర్లను ప్రధాన కూడళ్లలో అంటిం�

    లంకలో నరమేథం : 359కి చేరిన మృతులు

    April 24, 2019 / 07:36 AM IST

    శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయినవారి సంఖ్య 359కి చేరింది.500ల మందికి పైగా తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. బాంబు పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు 58మందిని శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read : మాట�

    పుల్వామా ఉగ్రదాడి వెనుక ISI హస్తం

    February 15, 2019 / 05:05 AM IST

    జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ టార్గెట్ గా పాకిస్తాన్ కి చెందిన జైషే ఈ మహమద్ ఉగ్రసంస్థ జరిపిన మారణహోమాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ ఉగ్రదాడి వెనుక పాక్ గూఢచర్య సంస్థ ISI హ�

10TV Telugu News