-
Home » Swarna Palace
Swarna Palace
స్వర్ణ ప్యాలెస్ పై నోరు మెదపలేదు, అంతర్వేదిపై వెంటనే స్పందించారు, బాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు
Vijayasai Reddy tweets: మళ్లీ ట్వీట్ లతో బాబుపై విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్షపాత బుద్ధి ఇటీవలి కాలంలో వెంట వెంటనే బయట పడుతోందన్నారు అన్నారు. అంతర్వేదిలో రధం దగ్దం ఘటనపై చంద్రబాబు ట్వీట్ చేయడాన్ని వ
స్వర్ణ ప్యాలెస్ చుట్టూ రాజకీయ మంట!
అధికార పక్షం, ప్రతిపక్షం ఏ అంశం మీద అయినా సరే ఏకాభిప్రాయానికి రావడం అనేది అసాధ్యం. రాజకీయాల్లో అది దాదాపుగా కుదిరే పని కాదు. అలాంటిది విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో రమేశ్ హాస్పిటల్ నిర్వహిస్తున్న కొవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవి�
స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై ప్రభుత్వానికి నివేదిక…కీలక అంశాలు వెల్లడి
అంతులేని నిర్లక్ష్యం. అడుగడుగునా నిబంధనలకు తూట్లు. ఎవరు పట్టించుకుంటారులే అన్న విపరీత ధోరణి. ఎంతసేపు ధనార్జన మీదే యావ. కరోనా క్లిష్ట సమయంలో రోగులకు చికిత్స అందించాలన్న బాధ్యత విస్మరించింది. ఫలితమే స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం. పది మంది ప్�
10 మంది ప్రాణాలు కోల్పోవడానికి రమేష్ ఆస్పత్రే కారణం…స్వర్ణ ప్యాలెస్ ఘటనపై విచారణ కమిటీ నివేదిక
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన ఏపీలో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పది మంది కోవిడ్ పేషెంట్లు చనిపోయారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై బుధవారం (ఆగస్టు 19, 2020) విచార�
‘అనుమతులున్నా ప్రభుత్వం వేధిస్తోంది’… స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై డాక్టర్ రాయపాటి శైలజ స్పందన
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై డాక్టర్ రాయపాటి శైలజ స్పందించారు. తమ వద్ద అన్ని అనుమతులు వున్న ప్రభుత్వం వేధిస్తోందని ఆమె అన్నారు. రమేష్ బాబుకు కులం పేరు అంటగట్టి దుష్పప్రచారం చేయడం బాధగా ఉందన్నారు. ప్రభుత్వ అనుమతితోనే ప్రైవేటు కోవ
కరోనా కంటే కులం ప్రమాదకరం.. రామ్ సంచలన ట్వీట్..
హీరో రామ్ పోతినేని విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై కొద్ది రోజులుగా చేస్తున్న ట్వీట్స్ సంచలనంగా మారాయి. హోటల్ స్వర్ణ ప్యాలెస్ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడ�
స్వర్ణ ప్యాలెస్లో అగ్నిప్రమాదం వెనుక కుట్ర, ఆడియో రిలీజ్ చేసిన పరారీలో ఉన్న డాక్టర్ రమేశ్ బాబు
విజయవాడలో హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాద ఘటన రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అగ్నిప్రమాద ఘటన తర్వాత రమేశ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ రమేశ్ బాబు పరారీలో ఉన్నారు. ఈ ప్రమాదంపై దర్యాఫ్తు కొనసాగుతోంది. ఆగస్టు 30న విచారణకు హాజరుకాకప
రమేష్ బాబు డబ్బు మనిషికాదు…. యాక్టర్ బెనర్జీ సపోర్ట్
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో డాక్టర్ రమేష్ కు మద్దతుగా యాక్టర్ బెనర్జీ నిలిచారు. నిజాయితీకి రమేష్ నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆయన తప్పు చేసే వ్యక్తి కాదన్నారు. చిన్నతనం నుంచి రమేష్ ఎలాంటి వారో తనకు తెలుసన్నారు. డబ్బుల గురించి ఆలోచిం�
ఫూల్స్ ఎవరు రామ్?.. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై రామ్ సంచలన ట్వీట్స్..
సినిమా వాళ్లు ఏదైనా ఒకమాట మాట్లాడేటప్పుడు లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకోసారి వారి అభిప్రాయం ఎదుటివాళ్లకి అర్థం కాకపోయినా విమర్శల పాలు కావాల్సి వస్తుంది. తాజాగా హీ�
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం…రమేష్ హాస్పిటల్ కు నోటీసులు…కోవిడ్ సెంటర్ కు అనుమతి రద్దు
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రమేష్ హాస్పిటల్ కు జిల్లా కలెక్టర్, డీఎమ్ హెచ్ వో నోటీసులు జారీ చేసింది. నిన్న జేసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ ఇంతియాజ్ నోటీసులు ఇచ్చారు. భద్రతా ప్రమాణాలు పాటించలేద�