Home » Swaroopanandendra Saraswati
వైసీపీ ప్రభుత్వం హయాంలో శారదాపీఠానికి కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని
తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది కూటమి సర్కార్.
ఏ ప్రభుత్వం వచ్చినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతామని.. విశాఖపట్నం శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు.
శారదా పీఠానికి రాజకీయ పార్టీకి సంబంధం ఉందని అపవాదు వేశారని, శారదా పీఠం ఎవరికి వత్తాసు పలకదని, మంచి ఎటువైపు ఉంటుందో శారదా పీఠం అటువైపు ఉంటుందని శారదాపీఠం ఉత్తరధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి చెప్పారు.
భారత యువత పక్కదారి పట్టకుండా హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో లక్ష చండీ మహా యజ్ఞం జరిగిందని, శారదా పీఠం చరిత్రలో ఇది మరువరాని ఘట్టం అని శరదాపీఠం ఉత్తరధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు.
విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజిన ప్రాంతాలే లక్ష్యంగా విదేశీ మత మార్పిడులకు కుట్ర జరుగుతోందన్నారు. దీనిని అడ్డుకునేందుకే ఇవాళ భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. గిరిజనులకు రగ్గులు, భగవ�
దేవాదాయశాఖలో రెవెన్యూ పెత్తనం అవసరమా? అంటూ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పలు వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని సింహాచలం దేవస్థానం శ్రీదేవి కాంప్లెక్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న స్వరూపానందేంద్ర సరస్వతి ఈ సందర్భంగ�
రాష్ట్ర విభజన తర్వాత వెంకన్న స్వామి, సింహాద్రి స్వామితో పాటు ఆధ్యాత్మిక దేవాలయాలే..ఇంక మరేమీ దక్కలేదు అంటూ...విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు.
Ap High Court suspends Endowments department issued memo : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టులో మరోసారి చుక్కెదురైంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదినం సందర్భంగా నవంబర్ 18న 23 ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మర్యాదలు చేయాలంటూ దేవాదాయ శాఖ జా