-
Home » Swaroopanandendra Saraswati
Swaroopanandendra Saraswati
విశాఖలోని శారదాపీఠంకు మరో బిగ్ షాకిచ్చిన కూటమి ప్రభుత్వం
November 5, 2024 / 11:16 AM ISTవైసీపీ ప్రభుత్వం హయాంలో శారదాపీఠానికి కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని
శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామికి ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్..!
October 19, 2024 / 09:47 PM ISTతిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది కూటమి సర్కార్.
ఏపీలో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం.. స్వరూపానందేంద్ర కీలక వ్యాఖ్యలు
June 10, 2024 / 11:53 AM ISTఏ ప్రభుత్వం వచ్చినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతామని.. విశాఖపట్నం శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు.
Sri Sri Swatmanandendra Saraswati: శారదా పీఠానికి రాజకీయ పార్టీతో సంబంధం లేదు.. హిందు ధర్మంకోసం మేం పనిచేస్తున్నాం..
March 1, 2023 / 02:04 PM ISTశారదా పీఠానికి రాజకీయ పార్టీకి సంబంధం ఉందని అపవాదు వేశారని, శారదా పీఠం ఎవరికి వత్తాసు పలకదని, మంచి ఎటువైపు ఉంటుందో శారదా పీఠం అటువైపు ఉంటుందని శారదాపీఠం ఉత్తరధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి…
Sri Sri Swatmanandendra Saraswati: శారదా పీఠం చరిత్రలో మరువరాని ఘట్టం.. విజయవంతంగా లక్ష చండీ యజ్ఞం
March 1, 2023 / 12:42 PM ISTభారత యువత పక్కదారి పట్టకుండా హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో లక్ష చండీ మహా యజ్ఞం జరిగిందని, శారదా పీఠం చరిత్రలో ఇది మరువరాని ఘట్టం అని శరదాపీఠం ఉత్తరధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి…
Swaroopanandendra Saraswati : ఏజెన్సీల్లో మత మార్పిడులకు కుట్ర -స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
December 25, 2022 / 11:14 PM ISTవిశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజిన ప్రాంతాలే లక్ష్యంగా విదేశీ మత మార్పిడులకు కుట్ర జరుగుతోందన్నారు. దీనిని అడ్డుకునేందుకే ఇవాళ భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. గిరిజనులకు…
Swaroopanandendra Saraswati: దేవాదాయశాఖలో రెవెన్యూ పెత్తనం అవసరమా?: స్వరూపానందేంద్ర సరస్వతి
October 8, 2022 / 03:36 PM ISTదేవాదాయశాఖలో రెవెన్యూ పెత్తనం అవసరమా? అంటూ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పలు వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని సింహాచలం దేవస్థానం శ్రీదేవి కాంప్లెక్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న స్వరూపానందేంద్ర సరస్వతి…
Indrakeeladri : దుర్గగుడికి జగన్ రూ. 70 కోట్లు ఇచ్చారు..మిగతా సీఎంలు ఇచ్చారా ?
November 18, 2021 / 08:17 PM ISTరాష్ట్ర విభజన తర్వాత వెంకన్న స్వామి, సింహాద్రి స్వామితో పాటు ఆధ్యాత్మిక దేవాలయాలే..ఇంక మరేమీ దక్కలేదు అంటూ...విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
November 17, 2020 / 02:14 PM ISTAp High Court suspends Endowments department issued memo : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టులో మరోసారి చుక్కెదురైంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదినం సందర్భంగా నవంబర్ 18న 23…