Home » Sydney Test
మ్యాచ్కు ఒక రోజు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాల్గొన్నాడు.
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం హెచ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవికాలం ముగిసింది.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పై ఓ మ్యాచ్ నిషేదం పడనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
India Australia Sydney test : సిడ్నీ టెస్టులో టీమిండియా దీటుగా బదులిస్తోంది. ఇండియన్ ఓపెనర్లు గట్టి పునాది వేశారు. ఆసీస్ స్టార్ ప్లేయర్ స్మిత్ సెంచరీతో చెలరేగిపోవడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. జడేజా నాలుగు వికెట్లతో కంగారులకు అడ్డుకట్ట వేశాడు. ఇండియన�
సిడ్నీ : ఎప్పడూ మీరే గెలుస్తారా ? మేము గెలవవద్దా ? ఆసీస్ గడ్డపై భారత్ విజయం ఎప్పుడు సాధిస్తుందా ? అనే భారతీయ క్రీడాభిమానుల కలలు ఫలించాయి. 72 ఏళ్ల కల సాకారమైంది…ఆసీస్ గడ్డపై భారత్ విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్ని కోహ్లీ టీం వశం చేసుకుంది. ఆసీ�
ఐదు వికెట్లు కూల్చిన కుల్దీప్ యాదవ్ ఆస్ట్రేలియా 300 ఆలౌట్ సిడ్నీ విజయంపై కోహ్లిసేన కన్ను 322 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఫాలోఆన్లో 6/0 సిడ్నీ : ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయాన్ని నమోదు చేయాలన్న భారత్ ఆశలపై వాన జల్లులు చల్లాడు. ఎడతెరపి
సిడ్నీలో తిరుగులేని స్థితిలో భారత్. తొలి ఇన్నింగ్స్లో 622/7 డిక్లేర్డ్ పంత్ భారీ శతకం తృటిలో పుజారా డబుల్ సెంచరీ మిస్ మెరిసిన జడేజా సిడ్నీ : కల సాకారమవుతుందా ? ఆసీస్ గడ్డపై రికార్డులు సృష్టించిన టీమిండియా మరో విజయానికి తహతహలాడుతోంది. సిడ్నీ టె
సిడ్నీ : ఆసీస్తో భారత్ నాలుగో టెస్ట్ మొదలైంది. టాస్ గెలిచిన ఇండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కంగారూల గడ్డపై ఈ టెస్ట్లో భారత్ గెలిచినా, డ్రా చేసుకున్నా చరిత్రే అవుతుంది. నాలుగు మ్యాచ్ల సిరీస్లో అడిలైట్లో గెలిచి, పెర్త్లో బోల్తా
సిడ్నీ : చారిత్రక విజయం సాధించాలని కోహ్లీ సేన తహతహలాడుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా 2-1 తేడాతో గెలుపొందిన టీమిండియా ఫుల్జోష్లో ఉంది. చివరిదైన సిడ్నీ టెస్టులో కూడా గెలుపొందాలని కోహ్లీ టీం భావిస్తోంది. 2019, జనవరి 3వ తే�