Home » Sydney Test
IND vs AUS 5th Test: బోర్డర్ గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. ఈ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆసీస్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరిగింది. 3-1తో సిరీస్ ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. చివరి టెస్టు శుక్రవారం సిడ్నీలో ప్రార
సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది.
సిడ్నీ టెస్టులో భారత్కు 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
టెస్టు ఫార్మాట్ కు రిటైర్మెంట్ పై, సిడ్నీ టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకోకపోవటంపై రోహిత్ శర్మ తొలిసారి స్పందించారు.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ లో తొలిరోజు ఆట పూర్తయింది. అయితే, తొలి రోజు ఆస్ట్రేలియాదే పైచేయిగా కొనసాగింది.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ టెస్టు మ్యాచ్ లోనూ విరాట్ కోహ్లీ నిరాశపర్చాడు. కేవలం 17పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ నాల్గో స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. మొదటి బంతికే ఆస్ట్రేలియా బౌలర్ క్యాచ్ అప్పీల్ చేశాడు. ఆ క్యాచ్ వివాదాస్పదమైంది. భారత్ ఇన్నింగ్స్ లో 8వ ఓవర్ ను..
సిడ్నీ టెస్టులో భారత జట్టులో కీలక మార్పు చోటు చేసుకున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ లో చోటు దక్కలేదు. ఆయన స్థానంలో శుభమన్ గిల్ కు తుదిజట్టులో చోటు దక్కింది.
Rohit Sharma : నివేదిక ప్రకారం.. రోహిత్ శర్మ స్థానంలో పేస్మెన్ జస్ప్రీత్ బుమ్రా జనవరి 3న జరుగనున్న చివరిదైన సిడ్నీ టెస్టులో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.
సిడ్నీ టెస్టుకు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది.