Home » symptoms
దేశంలో మరోమారు కోవిడ్ భయం మొదలైంది. పలు రాష్ట్రాల్లో కరోనా కొత్తవేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
భారత్ లో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారతదేశంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలలో 257 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
అల్జీమర్స్ వల్ల జ్ఞాపకశక్తి మార్పుల కారణంగా వ్యక్తులు తరచుగా రోజువారీ పనులను పూర్తి చేయడం కష్టంగా మారుతుంది. తెలిసిన పనులను పూర్తి చేయడంలో ఇబ్బందిపడాల్సి వస్తుంది.
వ్యాయామం శక్తి స్థాయిలను పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి , మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఒక గొప్ప మార్గం. ఉత్తమ ప్రయోజనాలను పొందడానికి కఠినమైన వ్యాయామాలు ఎక్కువ సమయం చేయాల్సిన పనిలేదు.
కండరాలు బలహీనంగా మారటం, పట్టుకుపోయినట్లు ఉండంతోపాటు అలసట, గుండె వేగంగా కొట్టుకోవటం, ఆకలి లేకపోవడం, మానసిక కుంగుబాటు, హైపోకలేమియా, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా పొటాషియం లోపం వల్ల అధిక రక్తపోటు వ�
కంటి ఫ్లూ కేసులు కొద్ది రోజులుగా పెరుగుతున్నాయని కంటి స్పెషలిస్టులు చెబుతున్నారు. సాధారణంగా ఇది కంటి ఇన్ఫెక్షన్. కండ్లకలక అని కూడా అంటారు. చిన్న పట్టణాల్లో లేదా సాధారణ పరిభాషలో దీనిని 'ఆంఖోన్ కా ఆనా' అని కూడా పిలుస్తారు
వర్షాకాలంలో క్యాబేజి సాగంటే రైతుకు రిస్కుతో కూడుకున్నపని. ఎందుకంటే ఈ పంటల సాగుచేసే భూముల్లో నీరు నిల్వ వుండకూడదు. ఏ మాత్రం నీరు నిల్వ వున్న వేరుకుళ్లు తెగులు ఉధృతి వల్ల మొక్కలు చనిపోయే అవకాశం వుంది.
ఈరోజు 'ప్రపంచ ఆస్తమా దినోత్సవం'. ఉబ్బసం అనేది నియంత్రించ దగిన వ్యాధి. ఈ వ్యాధికి చికిత్సలో భాగంగా డాక్టర్లు ఇన్హేలర్లు సజెస్ట్ చేస్తారు. అయితే జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా కూడా ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. అందుకోసం ఏం చేయాలి?
తాజాగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. గత వేవ్లతో పోలిస్తే తేలికపాటి లక్షణాలతో జనం బయటపడుతున్నా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర వైరస్లు, ఇన్ఫెక్షన్లు కూడా ఇలాంటి లక్షణాలతో వ్యాప్తికి దారి త�
డెయిరీ ఫామ్ లలో రైతులు తగిన ముందు జాగ్రత్త చర్యలతో రైతులు పొదుగువాపు రాకుండా అరికట్టవచ్చు. పశువుల కొట్టాలను పరిశుభ్రంగా వుంచే విధంగా జాగ్రత్త వహించాలి. కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నివారణకు ముందస్తుగా టీకామందులు వేయిస్తే, పశువులు అధిక వ్యా�