-
Home » T.Congress
T.Congress
congress: ఓడిపోయే పార్టీతో కాంగ్రెస్ ఎందుకు కలుస్తుంది: మహేష్ గౌడ్
టీఆర్ఎస్తో తెగతెంపులు చేసుకోవడం కోసమే ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ను కలిశారని, ఓడిపోయే టీఆర్ఎస్తో కాంగ్రెస్ ఎందుకు కలుస్తుందని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్.
Telangana Cong : టీడీపీ వారికి పార్టీ పగ్గాలు ఇస్తే..ఇంతే మరి – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
టీడీపీ నుంచి వచ్చిన వారికి పార్టీ పగ్గాలు ఇస్తే..పరిస్థితి ఇలానే ఉంటుందని వ్యాఖ్యానించడం పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది...ఇప్పటికైనా అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఉద్యమం
T.Cong : కాంగ్రెస్లో వర్గ విభేదాలు..కోమటిరెడ్డి ఫ్లెక్సీల చించివేత
మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గవిభేదాలు బయటపడ్డాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరిట ఉన్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేయడం హాట్ టాపిక్ అయ్యింది.
T.Congress : గజ్వేల్లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
T.Congress : కాంగ్రెస్లో కొత్త లొల్లి, నేతల పంచాయితీ సభా వేదికనే మార్చేసింది
తెలంగాణ కాంగ్రెస్లో మరో రగడ రాజుకుంది. దళిత, గిరిజన దండోరా సభ నేతల మధ్య చిచ్చురేపింది. ఇంద్రవెల్లి సభను మహేశ్వర్రెడ్డి వ్యతిరేకించగా... ఇబ్రహీంపట్నం సభను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు కూడా అనుమతి నిరాక
రేవంత్ భవిష్యత్పై నీలి నీడలు
ఆయనో ప్రజా ప్రతినిధి. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి అడ్డదారులు తొక్కాడు. భూ బకాసురిడిలా.. కనపడిన ప్రభుత్వ, ప్రైవేటు భూములను స్వాహా చేశాడు. ఆ పాపపు పనిలో ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యం చేసి వారి ఉద్యోగాలు పోయేందుకు కారకుడయ్యాడు. టైమ్ బ్�
సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి : మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్పై కాంగ్రెస్ స్పందించింది. ఇంత తొందరగా ఎన్నికల నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారంటూ మండిపడుతున్నారు ఆ పార్టీ లీడర్స్. 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డిని కాంగ్రెస్ �
మన భవిష్యత్ కోసం: పవన్ కళ్యాణ్ కు విజయ్ దేవరకొండ సపోర్ట్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడంతో ప్రాధాన్యత తెచ్చుకున్న నల్లమల యూరేనియం తవ్వకాల అంశంపై యంగ్ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల కారణంగా 20వేల ఎకరాల నల్లమల అడవి నాశనమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పటిక�
అధ్యయనం కోసం : తుమ్మిడిహెట్టి పర్యటనకు టి.కాంగ్రెస్ నేతలు
తుమ్మిడిహెట్టి పర్యటనకు టి.కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు ఆగస్టు 26వ తేదీన తుమ్మిడిహెట్టి వద్దనున్న ప్రాణహిత నది పరిశీలనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు టీపీసీసీ చీఫ్ ఉ�
అఖిపక్షం ధర్నాలో కాంగ్రెస్ కొట్లాట : వీహెచ్ పై చేయిచేసుకున్న నగేశ్
కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అఖిలపక్షం ధర్నా సాక్షిగా ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. ఇంటర్ బోర్డు వైఖరికి నిరసనగా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సంతాపంగా తెలంగాణలోని అఖిలపక్షం ఆధ్వర్యంలో మే 11వ తేదీ శనివారం ఉదయం ఇంద