Home » T20 Series
రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వలేదు అలాగని ఫామ్లో లేని శిఖర్ ధావన్నూ తప్పించలేదు. ఎలాంటి అనూహ్య నిర్ణయాలు లేకుండానే..వెస్టిండీస్తో వన్డే, టీ 20 సిరీస్లకు జట్లను ప్రకటించారు. 2019, నవంబర్ 21వ తేదీ గురువారం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో జాతీయ సీని�
అనుభవం లేని ఆటగాళ్లతో ఏం చేస్తుందిలే అనుకున్న దక్షిణాఫ్రికా అనూహ్యంగా విజృంభించింది. ఆల్రౌండ్ నైపుణ్యంతో టీమిండియాను ఓడించింది. ప్రారంభంలో ఆధిపత్యం చూపినా దానిని నిలబెట్టుకోలేకపోయిన కోహ్లి సేన ప్రత్యర్ధికి తేలిగ్గా తలొంచింది. వెరసి