Home » T20 Series
ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా ప్లేయర్లు అదరగొట్టారు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్నారు.
బంగ్లాదేశ్ జట్టుతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ జట్టు కెప్టెన్ గా ..
ఆసియా క్రీడల్లో జట్టును నడిపించిన రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్ లో తొలి మూడు మ్యాచ్ లకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ మూడు టీ20 మ్యాచ్ లకు అందుబాటులో ఉండడు. చివరి రెండు మ్యాచ్ లకు అతను వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో మొహమ్మద్ సిరాజ్ ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న
జూన్ 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ-20 మ్యాచ్ లు జరుగనున్నాయి. భారత్-దక్షిణాఫ్రికా మధ్య మొత్తం ఐదు టీ-20 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. జూన్ 9న ఢిల్లీ, 12న కటక్, 14న విశాఖ, 17న రాజ్కోట్, 19న బెంగళూరులో టీ20 మ్యాచులు జరుగనున్నాయి.
టీమిండియాతో జరుగుతున్న రెండోటీ20లో శ్రీలంక భారీ లక్ష్యాన్ని సాధించింది. లంక 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత్, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 20వ తేదీన జరగనున్న మూడో T20 మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్లోకి 20వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని భారత క్రికెట్ బోర్డు (BCCI) నిర్ణయించింది.
వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్కు టీమ్ ఇండియా బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ అక్షర్ దూరమయ్యారు.
David Warner ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టీమిండియాతో జరిగే తర్వాతి మ్యాచ్ మూడో వన్డేకు దూరం కానున్నాడు. అంతేకాకుండా టీ20 సిరీస్ కూడా అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో గాయంతో విలవ
శ్రీలంకతో సిరీస్కు రెస్ట్ తీసుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ టీమ్లోకి వచ్చాడు. న్యూజిలాండ్తో జరిగే టీ20 క్రికెట్ సిరీస్కు వైస్ కెప్టెన్గా సెలక్షన్ కమిటి ఎంపిక చేసింది.