Home » T20 World Cup 2024
టీమ్ఇండియా విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.
ద్రవిడ్ వెళ్తూ వెళ్తూ టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి ఓ బాధ్యతలను అప్పగించాడు.
మ్యాచ్ విజయం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడాడు. ఆ తరువాత విరాట్ కోహ్లీని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడానికి ప్రధాన కారణాల్లో సూర్యకుమార్ పట్టిన క్యాచ్ కూడా ఒకటని చెప్పొచ్చు..
క్రికెట్లో ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా తోప్ బౌలర్ అయినా ఏదో ఓ రోజు రిటైర్ కావాల్సిందే.
టీ20 ప్రపంచకప్ను భారత్ మరోసారి కైవసం చేసుకోవడంలో టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన వంతు పాత్రను పోషించాడు.
పొట్టి ప్రపంచకప్లో సత్తా చాటిన అత్యుత్తమ ప్లేయర్లతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది.
సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మూడేళ్ల క్రితం టీమ్ఇండియా మహిళా క్రికెటర్ హర్లీన్ డియోన్ అందుకున్న క్యాచ్ ఒకేలా ఉన్నాయంటూ ఎక్స్లో ఓ నెటిజన్ తెలిపారు.
ఇకపై తాను నిరుద్యోగినని తనకు ఏమైన జాబ్ ఆఫర్లు ఉంటే చెప్పాలని ద్రవిడ్ అన్నాడు.
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తాను టీ20 క్రికెట్ నుంచి తప్పుకోవాలని అనుకోలేదని విలేకరులతో చెప్పాడు.