Home » t20
మహిళల ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 41 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాటింగ్లో జెమీమా రోడ్రిగ్స్ 76 పరుగులు సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఆస్ట్రేలియాలో వచ్చే నెల నుంచి జరిగే టీ20 ప్రపంచకప్నకు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా కొంత కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. తాజాగా మళ్ళీ వెన్నునొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. దీంతో ఆయన ఆ
ఇండియా-ఆస్ట్రేలియా మూడో టీ20 శుక్రవారం సాయంత్రం జరగనుంది. నాగ్పూర్ వేదికంగా సాయంత్రం ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ సిరీస్ నెగ్గాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. మరోవైపు ఇండియాను బౌలింగ్ సమస్య వేధిస్తోంది.
ప్రపంచంలోనే అత్యుత్తమ టాప్-5 టీ20 ఆటగాళ్ళు ఎవరన్న ప్రశ్నకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించారు. ఆయన చెప్పిన ఐదుగురి పేర్లలో భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా ఉన్నారు. ప్రపంచ టీ20 జట్టును ఎంపిక చేస్తే అందులో ట�
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 600 వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచాడు. ‘ది హండ్రెడ్’ లీగ్లో భాగంగా ఓవల్ ఇన్విసిబుల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత బ్రావో సొంతమైంది. ఈ లీగ్ లో అతడు నార్తెన్ సూపర
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించారు. టీ20లలో 500+ పరుగులు చేసి, 50 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించారు. మంగళవారం వెస్టిండీస్తో మూడో టీ20 మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తూ ఆ జట్టు ఓపెనర్ బ్రాండన్ కింగ్ను ఔ�
పాకిస్తాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఇప్పటిదాకా ఎవరికీ సాధ్యం కానిది అతడు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో..
న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో భారత్ బోణీ కొట్టింది. ఉత్కంఠభరితంగా జరిగిన తొలి మ్యాచ్ లో కివీస్ పై టీమిండియా ఘన విజయం సాధించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ కార్యక్రమంలో పాల్గొన్న
ఢిల్లీ - కోల్కతా మధ్య జరిగిన క్వాలిఫయర్-2లో కోల్కతా ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.