Home » t20
టీ-20 కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి ఆటగాళ్ళు సైతం టీ20 క్రికెట్లో క్రియేట్ చెయ్యలేని రికార్డును ఢిల్లీ తరఫున దేశీయ క్రికెట్ ఆడుతున్న సుబోధ్ భాటి సాధించాడు.
India vs England: కరోనా చేసిన కనికట్టుకు క్రికెట్ వైభవం సగం తగ్గినట్లు అయింది. ఐపీఎల్ మ్యాచ్లు స్టేడియాలలో ప్రేక్షకులు లేకుండానే కేవలం టీవీలలో చూసే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో మరోసారి ఆలోచించాలనుకుంది బీసీసీఐ. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ
INDvAUS: ఆస్ట్రేలియాపై టీమిండియా ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. తొలి సిరీస్ లో రెండు వన్డేలను గెలుచుకున్న ఆసీస్ కు ధీటైన సమాధానం చెబుతూ.. తొలి రెండు టీ20లలో విజయాన్ని కైవసం చేసుకుంది. ఫలితంగా దాదాపు సిరీస్ ఖాయమైనట్లే. నామమాత్రమైన మూడో టీ20మ్యాచ�
న్యూజిలాండ్ టూర్ అందులోనూ ఐదు T-20లంటే పోటాపోటీగా సాగుతుందని అనుకున్నారు. రిజల్ట్ మాత్రం… ఇండియా చితకొట్టింది. వరుసగా మూడు మ్యాచుల్లో లాస్ట్ ఓవర్ లోనే గెలిచింది. మూడు సార్లు.. గెలవలేదని అనుకున్న ప్రతిసారీ….మేజిక్ చేశారు. హిస్టరీ క్రియే�
అదేం విచిత్రమో కానీ.. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకి సూపర్ ఓవర్(Super Over) ఫోబియా పట్టుకుంది. సూపర్ ఓవర్ శాపంగా మారింది. సూపర్ ఓవర్ ఫోబియా(Super Over Phobia) కివీస్ జట్టుని ఏడిపిస్తోంది. అందులో నుంచి న్యూజిలాండ్(Newzealand) బయటపడలేకపోతుంది. వరుసగా ఓటములే ఎదురవుతున్న�
సీన్ రిపీట్ అయ్యింది. అదే సూపర్ ఓవర్ .. అదే రిజల్ట్. 3వ మ్యాచ్ లో జరిగినట్టే జరిగింది. మరోసారి సూపర్ ఓవర్(Super Over) ద్వారా ఫలితం తేలింది. వెల్లింగ్టన్(wellington) వేదికగా జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో భారత(India) జట్టు న్యూజిలాండ్(Newzealand) పై సూపర్ విజయం సాధించింది. న్యూజి�
కివీస్ గడ్డపై తొలి టీ20 సిరీస్ కైవసానికి కోహ్లీసేన అడుగు దూరంలో నిలిచింది. 2020, జనవరి 29వ తేదీ బుధవారం జరిగే మూడో మ్యాచ్లోనూ గెలవాలని పట్టుదలగా ఉంది. సెడాన్ పార్క్లో మూడో పోరులో విజయం సాధిస్తే సిరీస్ కోహ్లీసేన సొంతం అవుతుంది. టీమ్ ఇండియాక
వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత సొంతగడ్డపైనే సిరీస్ లు పూర్తి చేసుకుని విదేశీ పర్యటనకు బయల్దేరనుంది టీమిండియా. జనవరి 24నుంచి కివీస్ గడ్డపై జరగనున్న టీ20లు, వన్డేల కోసం భారత జట్టును మంగళవారం ప్రకటించింది టీమిండియా మేనేజ్మెంట్. చీఫ్ సెలె�
భారత్తో తలపడిన శ్రీలంక ఆడిన మూడు టీ20ల సిరీస్ను కోల్పోయింది. పూణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీసేన 78పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) స్టేడియం వేదికగా సంజూ శాంసన్ కెరీర్ లో చెత్త రికార్డు నమోద