Home » t20
తొలి టీ20 పరాజయాన్ని టీమిండియా బలంగా తిప్పికొట్టింది. బంగ్లా ప్లేయర్లపై విరుచుకుపడి సిరీస్లో పుంజుకుంది. టీ20ల్లోనూ ఫామ్ కోల్పోలేదని సత్తా చాటింది. గురువారం జరిగిన మ్యాచ్లో ఏకపక్షంగా సాగిన పోరులో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను మట్టికరిచి�
భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ తొలి టీ20 గెలిచి 1-0ఆధిక్యంతో కొనసాగుతుంది. ఐదుగురు యువ క్రికెటర్లతో బరిలోకి దిగిన భారత్.. పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మేరకు తర్వాతి మ్యాచ్లలో జట్టులో ఏదైనా మార్పులు ఉంటాయా అని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చా
భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా(అరుణ్ జైట్లీ స్టేడియం) వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ను 7వికెట్ల తేడాతో ఓడించిన బంగ్లాదేశ్ మరో విజయం కోసం ఎదురుచూస్తోంది. నవంబరు 7న గుజరాత్ లోని రాజ్కోట్ వేదికగా జరిగిన మ్యాచ్లో విజయం దక్కించుకు�
భారత్-బంగ్లాదేశ్ ల మధ్య జరగనున్న రెండో టీ20కు తుఫాన్ ప్రమాదం పొంచి ఉంది. గుజరాత్ లోని రాజ్ కోట్ వేదికగా నవంబరు 7న రెండో టీ20 ఆడనున్నాయి ఇరు జట్లు. అదే సమయానికి మహా తుఫాన్ తీరం ధాటి పెను తుఫాన్ గా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన ఆ�
బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ భారత్ తో పాటు బంగ్లాదేశ్ జట్లకు థ్యాంక్స్ చెప్పారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లా శుభారంభాన్ని నమోదు చేసింది. ప్రతికూల వాత�
ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి భారత పర్యటనలో శుభారంభం నమోదుచేసింది. 19.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మూడు టీ20ల సిరీస్లో బోణీ కొట్టింది. షార్ట్ ఫార్మాట్లో భారత
టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్గా బంగ్లాదేశ్ తో తొలి టీ20 మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఆదివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా స్టేడియం వేదికగా ఫస్ట్ ఓవర్లోనే రెండు ఫోర్లతో రోహిత్ శర్మ (9: 5 బంతుల్లో 2ఫోర్లు)స్కోరు చేశాడు. దీ
భారత్-బంగ్లాల మధ్య జరగనున్న తొలి టీ20కు ఢిల్లీలోని ఫిరోజ్ షా(అరుణ్ జైట్లీ) స్టేడియం వేదిక కానుంది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా జరగనున్న క్రమంలో రెండో టీ20 గుజరాత్లోని సౌరాష్ట్రలో, మూడో టీ20 మహారాష్ట్రలోని విదర్భలో జరగనున్నాయి. ఈ క్రమంలో తొలి టీ20క
ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా నవంబరు 3న బంగ్లాదేశ్-భారత్ ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఇదే సమయంలో అక్కడి గాలిలో కాలుష్య స్థాయి హెచ్చుగా ఉండనుంది.
వెస్టిండీస్తో టెస్టు సిరీస్ని క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా..దక్షిణాఫ్రికాతో తలపడబోతోంది. ఈ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయనున్నారు. ఫుల్ ఫామ్లో ఉన్న క్రీడాకారులను మార్చాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ..కొన్ని వ్యక్తిగత ప్రదర