-
Home » T20I series
T20I series
బంగ్లాపై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ మనదే..!
October 13, 2024 / 12:21 AM ISTIND vs BAN : సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీ, భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ చేతులేత్తేసింది. ఆఖరి మ్యాచ్ గెలుపుతో సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది.
సిరీస్ క్లీన్స్వీప్.. సూపర్ ఓవర్లో టీమిండియా విజయం..!
July 31, 2024 / 12:13 AM ISTIND vs SL 3rd T20I : మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సూపర్ ఓవర్ ఆడి ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. ఫలితంగా 3-0తో భారత్ సిరీస్ను…
టీమిండియా మాజీ ఆటగాడికి షాక్ ఇచ్చిన అమెరికా.. ఉన్ముక్త్ చంద్ ఆశలు ఆవిరి!
March 30, 2024 / 11:36 AM ISTఅమెరికా జట్టు తరపున ఆడడానికి ఇండియాలో క్రికెట్ కెరీర్కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ ఆటగాడు ఉన్ముక్త్ చంద్కు భారీ షాక్ తగిలింది.
IRE vs IND : వెస్టిండీస్ పర్యటన అనంతరం.. ఐర్లాండ్కు టీమ్ఇండియా.. షెడ్యూల్ ఇదే
June 28, 2023 / 02:44 PM ISTవెస్టిండీస్పర్యటన ముగిసిన వెంటనే భారత్ జట్టు ఐర్లాండ్కు వెళ్లనుంది. ఐర్లాండ్ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
Virat Kohli: కోహ్లీకి షాకిచ్చిన బీసీసీఐ.. విండీస్ సిరీస్కు నో సెలెక్ట్!
July 14, 2022 / 03:39 PM ISTఫామ్ కోల్పోయి సతమతమవుతున్న టీమిండియా బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ షాకిచ్చింది. ముందుగా ఊహించినట్లుగానే కోహ్లీని వెస్టిండీస్ టి20 సిరీస్ కు దూరం పెట్టింది.
India team: శ్రీలంక టూర్కు టీమ్ ఫైనల్.. గబ్బరే కెప్టెన్.. కోచ్గా..!
June 11, 2021 / 06:38 AM ISTశ్రీలంక టూర్కు వెళ్లే భారత జట్టును ఎట్టకేలకు బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ (BCCI) చరిత్రలో తొలిసారి.. టీమిండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. రెండో జట్టును శ్రీలంకకు పంపుతుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని…
వెస్టిండీస్తో టీ20 సిరీస్ : ధావన్ స్థానంలో శాంసన్
November 27, 2019 / 10:58 AM ISTటీమిండియా జట్టులో వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు చోటు దక్కింది. భారత ఓపెనర్ బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్ కు మోకాలి గాయం కారణంగా టీ 20 సిరీస్ కు దూరమయ్యాడు. దీంతో…
తాయెత్తులు కట్టించుకున్న లంక ప్లేయర్లు, జనవరిలో భారత పర్యటన
September 25, 2019 / 03:33 PM ISTజింబాబ్వే క్రికెట్ జట్టును ఐసీసీ నిషేదించింది. దీంతో భారత్లో దేశంలో పర్యటించాల్సి ఉన్న జింబాబ్వే స్థానంలో శ్రీలంక ఎంటర్ అయింది. ఈ మేర 2020 జనవరిలో శ్రీలంక జట్టు మూడు టీ20ల సిరిస్ కోసం…
షాకింగ్ : కోహ్లీ ఇండియాకి.. రోహిత్ కు కెప్టెన్సీ
January 23, 2019 / 01:30 PM ISTన్యూజిలాండ్ జట్టుతో జరగబోయే చివరి రెండు వన్డేలు, టీ20ఐ సిరీస్ లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. కోహ్లీ స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు అందుకోనున్నాడు.