Home » T20WORLDCUP
టీ మిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో చివరికి టీమిండియా విజయాన్ని దక్కించుకుంది. అప్పటి వరకు టెన్షన్ టెన్షన్ గా మ్యాచ్ చూసిన టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, జట్టు సభ్యులు విజయం అనంతరం కేరింతలు కొ�
గత రెండురోజులు మెల్బోర్న్లో వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయంసైతం అక్కడ మేఘావృతమై ఉంది. అయితే, మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం స్పష్టంగా ఉండటంతో 40 ఓవర్లు ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ జరిగే అవకాశాలే ఎ
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇవాళ జరిగే మ్యాచ్ అత్యంత ముఖ్యమైనదిగా టీమిండియా భావిస్తుంది. దీనికితోడు వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరగనున్న ఆసియా కప్లో భారత్ జట్టు పాల్గొనేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుసహా, ఆ దేశ మాజ�
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీలో అసలుసిసలైన సమరం రేపటి (శనివారం) నుంచి ప్రారంభంకానుంది. ఈనెల 16న ప్రపంచ కప్ మ్యాచ్లు ప్రారంభంకాగా.. క్వాలిఫయిర్ రౌండ్ కోసం ఎనిమిది జట్లు పోటీ పడ్డాయి. ఈ ఎనిమిది జట్లలో నాలుగు జట్లు సూపర్-12క
టీ20 ప్రపంచ కప్లో అసలు సమరం ప్రారంభం కాకముందే వెస్టిండీస్ జట్టు ఇంటిబాటపట్టింది. 2012, 2016 సీజన్లలో టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచిన వెస్టిండీస్ పేలువ ప్రదర్శనతో ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది.
ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ వన్డే ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. 35ఏళ్ల ఫించ్ ఆదివారం కెయిర్న్స్లో న్యూజీల్యాండ్తో తన 146వ చివరి వన్డే మ్యాచ్ ఆడి వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోనున్నారు.
టీ20 ప్రపంచకప్ 2021 తుది పోరుకి సమయం ఆసన్నమైంది. ఇవాళ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టైటిల్ కోసం తలపడనున్నాయి.
టీ 20 ప్రపంచ కప్ లో భారత జట్టు.. మరో ఓటమిని మూటగట్టుకుంది. కివీస్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
పురుషుల టీ20 వరల్డ్ కప్ 2020 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబరు 18,2020న మొటి మ్యాచ్ ప్రారంభమవుతుంది. నవంబర్ 15,2020న పైనల్ మ్యాచ్ జరుగుతుంది. మొత్తం 16 దేశాలు ఈ మెగాటోర్నీలో తలపడనున్నాయి. ఈసారి ప్రపంచకప్లో పపువా న్యూగినియా, ఐర్లండ్, నెదర్లాండ్స్, నమీబియా, స్