Home » TAIWAN
తైవాన్లోని తక్కువ జనాభా కలిగిన ఆగ్నేయ భూభాగంలో ఆదివారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి పలు ప్రాంతాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ తైవాన్ కు అమెరికా మరోసారి భారీ సాయాన్ని ప్రకటించింది. దాదాపు రూ.8,768 కోట్ల ఆయుధాలను విక్రయించేందుకు నిర్ణయించింది. వాటిలో నౌకల విధ్వంసక ఆయుధాలు, గగనతలం నుంచి గగనతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే క్షిప
చైనా దుందుడుకు చర్యలను ఏ మాత్రం ఉపేక్షించబోమని తైవాన్ సంకేతాలు ఇచ్చింది. తాజాగా, చైనా తీరప్రాంతానికి వెలుపల తైవాన్ ఔట్ పోస్టులపై సంచరిస్తున్న డ్రోనును కుప్పకూల్చింది. చైనా డ్రోనును తైవాన్ పేల్చేయడం ఇదే మొట్టమొదటిసారి. ఈ పరిణామంతో తైవాన్�
తైవాన్ విషయంలో దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న చైనాకు అమెరికా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. చైనాలోని అమెరికా రాయబారి నికోలస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తైవాన్లో అస్థిరతను తీసుకురావడానికి పనిచేస్తోన్న ఏజెంట్లా చైనా వ్యవహరించవద్దన�
చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. తమ దేశం చుట్టూ చైనాకు చెందిన 21 యుద్ధ విమానాలు, 5 నౌకలను తాము గుర్తించినట్లు తైవాన్ రక్షణ శాఖ ప్రకటించింది. వాటిలో ఎనిమిది యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మధ్యస్థ రేఖను దాటినట్లు పేర్కొంది. వాటిలో జియ�
తైవాన్ విషయంలో చైనా ఎన్ని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ అమెరికా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా అమెరికా మరో నిర్ణయం తీసుకుంది. తైవాన్ తో వాణిజ్య ఒప్పందం విషయంలో చర్చలు జరుపుతామని అమెరికా ప్రకటించింది. తైవాన్-తమ దేశానికి మధ్య వాణిజ్య రంగంలో సహకా�
తైవాన్ చుట్టూ మళ్ళీ యుద్ధ విన్యాసాలు చేపడతామంటూ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే చైనా ఆ చర్యలు ప్రారంభించింది. చైనా యుద్ధ విమానాలు పెద్ద ఎత్తన తైవాన్ చుట్టూ చక్కర్లు కొట్టాయి. దీంతో తైవాన్ విషయంలో మరోసారి కలకలం చెలరేగుతోంది. అమెరికా ప్రతిని�
తైవాన్లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ఇటీవల పర్యటించడంతో చైనా-తైవాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తత చల్లారకముందే యూఎస్ కాంగ్రెస్ సభ్యుల బృందం నిన్న తైవాన్లో అడుగుపెట్టింది. దీంతో చైనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మళ్ళీ యుద్ధ వ�
అమెరికా కాంగ్రెస్ సభ్యుల బృందం ఇవాళ తైవాన్ లో అడుగుపెట్టింది. తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ఇటీవల పర్యటించిన నేపథ్యంలో చైనా సైనిక విన్యాసాలు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. నాన్సీ ఫెలోసీ పర్యటించి కొ
దేశాన్ని రక్షించుకోవడం కోసం సామర్థ్యాలను పెంచుకుంటామని తైవాన్ తెలిపింది. చైనాతో ఉద్రిక్తతలు పెరిగిన వేళ తమకు మద్దతు తెలుపుతున్నందుకు భారత్ సహా పలు దేశాలకు కృతజ్ఞతలు తెలిపింది. భావసారూప్యత కలిగిన దేశాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్త�