-
Home » Taking
Taking
సిగ్గా? చక్కిలిగిలా?!కరోనా టీకా వేస్తున్న నర్సు..నవ్వుతూ..మెలికలు తిరిగిపోతున్న కానిస్టేబుల్!
నాగాలాండ్లోని ఒక వ్యాక్సినేషన్ సెంటర్ లో ఓ నర్సు ఓ కానిస్టేబుల్ కు వ్యాక్సిన్ వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన వారు తెగ నవ్వేసుకుంటున్నారు. ఏంటీ సిగ్గా?భయమా? లేక చక్కిలిగిలా? ఎందుకలా మెలికలు తిరిగిపో�
లంచం తీసుకున్న ఆఫీసర్ని పట్టించిన సీసీ కెమెరా
CCTV camera captures bribe-taking officer : అవినీతి ఆర్జనకు అలవాటు పడ్డ కొంతమంది అధికారులు లంచం తీసుకుంటుంగా చూశాం. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం చూశాం, విన్నాం కూడా. కానీ లంచం తీసుకుంటున్న అధికారిని సీసీ కెమెరానే పట్టించిన వైనం శ్రీకాకుళం జిల్లా కర్మాగారాల త�
వికటించిన వ్యాక్సిన్.. ఆశ కార్యకర్త బ్రెయిన్ డెడ్
guntur asha activist brain dead : భారతదేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. అయితే..అక్కడకక్కడ కొన్ని విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో వ్యాక్సిన్ పై ప్రజల్లో భయాం
ఆన్లైన్ గేమ్స్లో నష్టపోయి అప్పులపాలు.. సెల్ఫీ వీడియో తీసుకొని యువకుడి ఆత్మహత్య
Young man commits suicide : ఆన్లైన్ గేమ్స్కు మరో నిండు ప్రాణం బలైపోయింది. ఆన్లైన్ గేమ్స్లో నష్టపోయి అప్పులపాలయ్యాడు. మనస్తాపంతో సెల్ఫీ వీడియో తీసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాధ ఘటన హైదరాబాద్ వనస్థలిపురంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ వనస
సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జలపాతంలో పడి యువకుడు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. విహారయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. జలపాతం దగ్గర సెల్ఫీ తీసుకుంటుండగా జారీ పడిపోవడంతో మృతి చెందాడు. ఖండాల సమీపంలోని లొద్ది జలపాతానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు జారీ నీటి వలయంలో పడిపోయాడు. సెల్ఫీ తీస�
భలే దొంగలు : Bunty and Babli స్టైల్లో దొంగతనం..చివరకు
బాలీవుడ్ హిట్ మూవీ Bunty and Babli మూవీ గుర్తుండే ఉంటుంది కదా..అందులో హీరో, హీరోయిన్లు కలిసి ప్రజలను బోల్తా కొట్టిస్తూ…దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఈ సినిమాలాగా కొంతమంది చోరీలు చేస్తున్నారు. ఇదే తరహాలో…చోరీలు చేస్తూ..పోలీసులకు దొరికిపోతున్నారు. ఇల�
కరోనా వైరస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరోనా వైరస్ చైనా దేశాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారు మృతి చెందుతుండడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రతి రోజు అదనంగా 300 నుంచి 500 మందికి ఈ వ్యాధి సోకుతోందని భావిస్తున్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య 56కి చేరింది. మరో 2 వేల మందికి ఈ వ్యాధి సోకినట
అధికారులు లంచాలు తీసుకోకుండా ప్రభుత్వ కొత్త విధానం
విద్యుత్ అధికారులు లంచాలు తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కార్యాలయాల్లో అవినీతికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ ఫొటో ఉన్న బాక్స్ను ఏర్పాటు చేశారు.
అందరూ తెలుసుకోవాలి : ట్రాఫిక్ చలాన్లు కట్టకపోతే ఏమవుతుంది!
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో జారీ అయిన ఈ చలాన్లను పట్టించుకోవడం లేదా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే. అవును నిజం. పరిస్థితులు మారిపోతున్నాయి. చలాన్లు వెంటనే కట్టేయండి. లేకుంటే ప్రమాదంలో పడాల్సి వస్తుంది. వీటి నుంచి తప్పించుకోవచ్చని అన�