Home » Taliban
అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించిన తాలిబాన్లు.. టార్చర్ చేసి తొమ్మిది మందిని హత్య చేశారు. జులై నెలారంభంలో ఘాజ్నీ అనే ప్రాంతంలో ఇళ్లను దోపిడీ చేసి ఈ ఘటన..
అఫ్ఘాన్నిస్థాన్ తాలిబన్ల వశం కావడంతో తలెత్తిన మానవీయ సంక్షోభంతో కోట్ల మందికి తినడానికి తిండి లేకుండా పోయింది. బతికే పరిస్థితి కూడా కనిపించట్లేదు.
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్ సంస్థను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్కు చురకలు..భారత విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
అప్ఘానిస్తాన్ లో ఇరుక్కుపోయిన వారిని తీసుకొచ్చేందుకు న్యూ ఢిల్లీ ప్రణాళికలతో సహా రెడీ అయింది. కొందరినీ ఇండియాకు చేర్చిన తర్వాత
ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో తలెత్తిన మానవీయ సంక్షోభంతో 1.4 కోట్ల మందికి తినడానికి తిండి కూడా దొరకదని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
కాబూల్ ఆక్రమణతో అప్ఘానిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకి తాలిబన్ ఏర్పాట్లు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
అప్ఘానిస్తాన్ ని ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అప్ఘానిస్తాన్ విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్ఘానిస్తాన్కు అన్ని ఆయుధాల విక్రయాలను నిలిపివేస్తూ బైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
అప్ఘానిస్తాన్లో ప్రజస్వామ్యం ఇక ఉండబోదని...అటువంటి వ్యవస్థకు తమ దేశంలో పునాది లేదని తాలిబన్ సంస్థ సృష్టం చేసింది.