Home » Taliban
కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో వందలాది మంది జనం గుమిగూడగా.. జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ఆఫ్ఘన్ పౌరులు చనిపోయారు.
ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆ దేశానికి చెందిన మాజీ జడ్జి నజ్లా ఆయూబీ ఆరోపించారు.
భారతీయులు ఎవరూ తమ వద్ద బంధీలుగా లేరని తాలిబన్ల అధికార సంస్థ ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ ప్రకటన విడుదల చేసింది.
ఆఫ్ఘానిస్తాన్ లో విద్యాలయాల్లో కో ఎడ్యుకేషన్ నిషేధిస్తూ తాలిబన్లు ఫత్వా జారీ చేశారు. కాబూల్ను ఆక్రమించుకున్నాక తాలిబన్లు జారీ చేసిన మొదటి ఫత్వా ఇదే.
అనుకున్నదే అయ్యింది. అంతా భయపడ్డటే జరుగుతోంది. అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకం షురూ అయింది. తాము ఎవరికీ హాని తలపెట్టబోమని ఇటీవల ప్రకటించిన తాలిబన్లు
అఫ్గానిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్ ఉగ్రవాదులతో కలిసి పని చేయటానికి తాము సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
భారతీయ పౌరులతో సహా మొత్తం 150 మంది ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంకు సురక్షితంగా చేరుకున్నారు.
150 మంది భారతీయులు తాలిబన్ల చేతిలో బందీలుగా ఉన్నట్లు సమాచారం. వీరిలో కొంతమందిపై దాడి చేసినట్లు తెలుస్తుంది.
కాబూల్ ఎయిర్ పోర్టులో తరలింపు కార్యకలాపాలకు విఘాతం కలిగించినా లేదా అమెరికా బలగాలపై తాలిబన్లను ఏ దాడి చేసినా తాటతీస్తామని బైడెన్ హెచ్చరించారు.
ఆదివారం కాబూల్ ని తాలిబన్లు ఆక్రమించడంతో అప్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం నుంచి పారిపోగా,దేశ రాజ్యంగం ప్రకారం ఆపద్ధర్మ అధ్యక్షుడిని తానేనంటూ