Home » Taliban
ఆదివారం కాబూల్ లోకి ప్రవేశించడంతో అప్ఘానిస్తాన్ ని తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్ ఉగ్రసంస్థ..భారతదేశంతో అన్ని దిగుమతులు మరియు ఎగుమతులను
అప్ఘానిస్తాన్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్ సంస్థ..అతిత్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో
అఫ్ఘానిస్తాన్ లో అధికారాన్ని కైవసం చేస్తున్న తాలిబాన్లను భారత స్వాతంత్ర్య ఉద్యమకారులతో పోల్చిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ షఫీకుర్ రెహ్మన్ బుర్క్
తాలిబన్ సంస్థ అఫ్గానస్తాన్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో వారి గత పాలనను దృష్టిలో ఉంచుకొని ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో అఫ్గాన్ పౌరులు
వేల కోట్ల డాలర్ల అప్ఘానిస్తాన్ నిధులను అమెరికా ఫ్రీజ్ చేసింది.
శాంతిని నెలకొల్పడమే తమ ప్రధాన ఉద్దేశ్యమని చెప్పి కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద మహిళ చిన్నారిపై దాడి చేశారు.
వందల మంది అధికారులు దేశవదిలి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే ఆమె ఒక్కరే పోరాడారు. చాహర్ కింట్ జిల్లాలో తాలిబాన్లు అదుపులోకి తీసుకునేంత వరకూ..
అప్ఘానిస్తాన్ నుంచి ఏ దేశానికి కూడా ప్రమాదం పొంచి లేదని తాలిబన్ సంస్థ కీలక ప్రకటన చేసింది.
అప్ఘానిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్..మంగళవారం తనుని తాను దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.
అప్ఘానిస్తాన్ ఇప్పుడు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో ఆ దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ