Home » Taliban
అంతకు మించి ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉండిపోయింది. ఇక పోతే, అదే తాలిబన్ తొందరలో పాకిస్తాన్ను సైతం హస్తగతం చేసుకుంటుందని బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. ఏదో ఒక రోజు తాలిబన్ల చేతిలో పాకిస్తాన్ వెళ్తుందంటూ ఆమె చ�
తాలిబన్లకు ఐక్యరాజ్య సమితి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మహిళలపై విధిస్తున్న ఆంక్షలతో ప్రపంచ వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదముుందని హెచ్చరించింది. ఇటీవల అఫ్ఘాన్ లో పర్యటించిన ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందం అక్కడి పరిస్�
షాపింగ్ మాళ్లలో ఉండే బొమ్మలకు వేసే దుస్తులపై ఆంక్షలు విధించడం గమనార్హం. మహిళల దుస్తులు అమ్మే దుకాణాల్లో ఉండే బొమ్మల ముఖాలు కనపడడానికి వీల్లేదని తాలిబన్లు చెప్పారు. దీంతో ఆ బొమ్మల ముఖాలను ప్లాస్టిక్ బ్యాగులు, అల్యూమినియం రేకులతో దుకాణదారు�
ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మోదీ ఏ రోజు రైతుల కోసం కన్నీళ్లు కార్చలేదు. కానీ కాంగ్రెస్ నుంచి ఒక నాయకుడు బయటికి వెళ్తుంటే కన్నీళ్లు కార్చారు. ఆ నాయకుడి పేరు నేను చెప్పను. కానీ మీకందరికీ తెలుసు’’ అని అన్నారు. 2021లో రాజ్యసభ న�
తాలిబన్లు ఓ సూపర్ కారును తయారు చేశారు. అదే 'Mada 9' సూపర్ కార్. అప్ఘానిస్థాన్ చరిత్రలో ఇదే తొలి స్పోర్ట్స్ కారు ..
తాలిబన్ల క్రూరత్వం మరోసారి బయటపడింది. అఫ్ఘానిస్థాన్ ను ఆక్రమించుకుని పాలన చేపట్టినా వారి పైశాచిక్వం మాత్రం మానలేదు. మనుషుల్ని అత్యంత దారుణంగా చంపే వారి సహజగుణం కొనసాగిస్తు అత్యంత దారుణంగా.. బహిరంగంగా వందలాదిమంది చూస్తుండగా నలుగురు వ్యక్
ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాల నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తాయి. స్వదేశంలో సైతం తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ‘ఆమె చదువుకోనివ్వండి’ అనే నినాదంతో అఫ్గాన్ మహిళలు ఆందోళన చేపట్టగా, వారికి మద్దతుగా పురుషులు తమ తరగతులు బహిష్కరించడం గమనార్హం. వాస్తవానిక
అఫ్గానిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి కలకలం సృష్టించారు. ఓ బడిలో బాంబు దాడికి పాల్పడి 16 మంది చిన్నారుల ప్రాణాలు తీశారు. మరో 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర అఫ్గానిస్థాన్ లోని అయ్బాక్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై తాలిబన్ సర్కారు అధికారులు �
తాలిబన్లు అఫ్ఘనిస్తాన్లో అనాగరిక పద్ధతులు పాటిస్తున్నారు. గే సెక్స్, వ్యభిచారం వంటి పనులు చేసినందుకుగాను 12 మందిని శిక్షించారు. బహిరంగంగా కొరడా దెబ్బలు కొట్టారు.
అతడు అఫ్గాన్ లో లేడని, నిజానికి పాక్ లోనే ఉన్నాడని తాలిబన్ల ప్రతినిధి జబివుల్లా ముజాహీద్ చెప్పాడు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పాకిస్థాన్ కు చెందిందని అన్నాడు. పాక్ చెబుతున్న విషయాల్లో నిజం లేదని చెప్పాడు. అఫ్గాన్ విదేశాంగ శాఖ కూడా పాక్ చేసిన ప�