Home » Taliban
తాలిబన్ ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తుందంటూ అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లో మహిళలు ఆందోళనకు దిగారు.
అఫ్ఘానిస్తాన్ కు కమర్షియల్ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని భారత్ ను తాలిబన్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు అప్ఘాన్ పౌరవిమానయాన శాఖ.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్
గడ్డాలు ట్రిమ్ చేస్తే..చేతులు నరికేస్తాం..బార్బర్లకు తాలిబన్ల వార్నింగులు ఇచ్చారు. గడ్డం ట్రిమ్ చేయడం అనేది ఇస్లాం చట్టానికి విరుద్ధమని గడ్డాలు ట్రిమ్ చేస్తే..
అప్ఘాన్ లో తాలిబన్లు చెప్పినట్లు చేస్తున్నారు. బహిరంగ శిక్షలు అమలు చేస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని ఇటీవలే తాలిబన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
20 ఏళ్ల తరువాత అఫ్గాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఒకప్పుడు వారి పాలనలో అమలు చేసిన కఠిన శిక్షల్ని అమలు చేస్తామని చెబుతున్నారు.
మోదీ ప్రభుత్వాన్ని తాలిబన్ తో పోల్చారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.
ప్రపంచ దేశాల గుర్తింపు కోసం తాలిబన్లు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల 21 నుంచి 27 వరకు జరిగే ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సమావేశాల్లో ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని
మహిళలకు మంత్రిపదవులు అవసరం లేదని, వాళ్లు పిల్లల్ని కంటే చాలని ఇప్పటికే తాలిబన్లు అన్న సంగతి తెలిసిందే. అందుకే కేబినెట్లో మహిళా మంత్రిత్వశాఖను కూడా ఎత్తేశారు. ఆ శాఖకు కేటాయించిన..
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు ఎవరూ ఇళ్లు విడిచి బయటకు రావడానికి వీల్లేదని తాలిబన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
అఫ్ఘానిస్తాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కాబూల్కు 80 మైళ్ల దూరంలోని జలాలాబాద్లో తాలిబన్ వాహనాలే లక్ష్యంగా వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 20మంది తీ