-
Home » Tamil Nadu government
Tamil Nadu government
సాయి పల్లవికి అరుదైన గౌరవం.. ప్రముఖుల జాబితాలో నటికి చోటు
మలయాళ నటి సాయి పల్లవికి మరో అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు ప్రభుత్వం(Sai Pallavi) ఏటా అందించే కళైమామణి పురస్కారాలకు ఆమె ఎంపిక అయ్యింది.
Factories Act Amendment Bill : ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లును ఉపసంహరించిన తమిళనాడు ప్రభుత్వం
ఈ కొత్త నిబంధన పట్ల పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం స్టాలిన్ వెనక్కి తగ్గారు. ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకున్నారు.
Jallikattu Competitions : జల్లికట్టు పోటీలకు తమిళనాడు సర్కార్ అనుమతి.. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నిర్వహణ
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకంది. జల్లికట్టు పోటీలకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ అనుమతి ఇవ్వడంతో ఇవాళ జల్లి కట్టు పోటీలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. జల్లికట్టుకు మదురై సిద్ధమయింది.
Madras High Court Key Orders : గుళ్లలోకి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లడాన్ని నిషేధించాలని.. తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
రాష్ట్రంలోని గుళ్లలోకి భక్తులు మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లడంపై నిషేధం విధించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేవాలయాల పరిశుద్ధత, పవిత్రతను కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే దేవాలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పన�
Tamil Nadu : గవర్నర్ అధికారాల్లో కోత
వర్సిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా 2010లో మాజీ సీజేఐ మదన్ మోహన్ పూంఛీ నేతృత్వంలోని కమిషన్ ఇచ్చిన నివేదికను స్
Tamil Nadu: ఒమిక్రాన్ విశ్వరూపం.. తమిళనాడులో లాక్డౌన్!
తమిళనాడు రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విశ్వరూపం చూపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య కూడా నిత్యం పెరుగుతుండటంతో స్టాలిన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
Tamil Nadu : పోలీసులకు వీక్లీ ఆఫ్
వీక్లీ ఆఫ్ అమలు చేస్తూ..ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో లక్ష మంది వరకు పోలీసులు వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు.
Tamil Nadu : రూ.3 తగ్గిన పెట్రోల్ ధర !
పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరగడంతో ప్రజలపై భారం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై రూ.3 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి పళినివేల్ త్యాగరాజన్�
Tamil Nadu : ఇంటర్ పరీక్షలు రద్దు
కరోనా కారణంగా చదువులు ఆగమాగమవుతున్నాయి. గత సంవత్సరం నుంచి స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాయి. కానీ..పరీక్షలు మాత్రం జరగలేదు. కొన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు పలు రాష్ట్ర ప్రభుత
రైతుల రుణమాఫీకి రూ.12వేల కోట్లు విడుదల చేసిన తమిళనాడు
Loan Waiver: తమిళనాడు ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు గానూ.. రూ.12వేల 110కోట్లు ప్రకటించింది. కోఆపరేటివ్ బ్యాంకుల్లో 16.43లక్షల రైతులు లబ్ధి పొందనున్నట్లు వెల్లడైంది. రాష్ట్ర అసెంబ్లీ వేదికగా సీఎం కే పళనిస్వామి అనౌన్స్ చేశారు. స్కీం వెంటనే అమల్లోకి రానున్నట�