Home » tamilisai soundararajan
ఆహ్వాన రచ్చ
Harish Rao: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు పలు వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్లోని రాజ్భవన్లో గురువారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
కమెడియన్ అలీ ఇటీవలే ఏపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో అలీ తెలంగాణ గవర్నర్ ని కలవడం చర్చాంశనీయం అయింది..............
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. నా ప్రైవసీని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఎలాంటి అనైతిక కార్యక్రమాలకు నేనే పాల్పడలేదు. ప్రగతిభవన్లా కాకుండా రాజ్ భవన్ తల�
కాంగ్రెస్ శ్రేణులు రాజ్ భవన్ పరిసరాల్ని ముట్టడిస్తున్నాయి. దశలవారీగా ముట్టడి కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో ఖైరతాబాద్, నాంపల్లి చుట్టు పక్కల ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. అధికారులు రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నారు.
గవర్నర్కు ఐఏఎస్లు రెస్పెక్ట్ ఇవ్వాలి
మహిళలను అత్యంత గౌరవంగా, మర్యాదగా చూసుకునే సంస్కృతి మాది అటువంటిది గవర్నర్ ను అవమానించాల్సిన అవసరం మాకు లేదని మంత్రి అన్నారు
తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈ రోజు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఆమె హోం మంత్రి అమిత్షాతో భేటీ అవుతారు. గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్కంఠను
Governor Tamilisai : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఇప్పటికీ మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదన్నారు.