Home » tamilisai soundararajan
నేను తెలంగాణ గవర్నర్గా వచ్చినప్పుడు రాష్ట్ర క్యాబినెట్లో మహిళా మంత్రులు లేరు. నేను గవర్నర్ అయిన తర్వాత మహిళ మంత్రులతో ప్రమాణం చేయించిన పరిస్థితి అని తమిళిసై అన్నారు.
గవర్నర్ తమిళిసై ఈ విషయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కాగా, తమిళిసై నిర్ణయంపై..
ఈ మధ్యే సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి, గవర్నర్ కు సయోధ్య కుదిరిందని ప్రచారం జరిగింది. ఇంతలోనే మళ్లీ వివాదం..
రాష్ట్ర ప్రభుత్వంతో వివాదంపై గవర్నర్ తమిళిసై క్లారిటీ
సచివాలయంలోని నల్ల పోచమ్మ ఆలయ పూర్ణాహుతి కార్యక్రమంలో తమిళిసై, కేసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత..
ఈ ఘటనపై 48 గంటల్లో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆదేశించారు.
వరంగల్ అమ్మవారి సేవలో తమిళిసై
ఇప్పుడు కూడా ఒకే పడకపై ముగ్గురు పిల్లలు ఉన్న దృశ్యాలను తాను చూశానని, ఇది చాలా బాధాకరమని తెలిపారు.
దేవుళ్ల రూపంలో ఉన్న మాన విగ్రహాలను తొలగించేలా దేశవ్యాప్తంగా ప్రత్యేక చట్టం తీసుకువచ్చేలా కృషి చేయాలని భారత యాదవ సమితి నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో ముఖాముఖీ నిర్వహించారు.