Home » tamilnadu
‘యాస్’ తుఫాను ఐదు అస్థిపంజరాలను మిస్టరీని బయటపెట్టింది.తమిళనాడులోని ఓ గ్రామంలో సముద్రతీరంలో ఇసుకలో పాతిపెట్టబడిన ఐదు అస్థిపంజరాలు తమిళనాడులో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వీటిని మిస్టరీ ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు.
తమిళనాడుకు చెందిన వర్ధమాన నటి చాందిని మాజీ మంత్రి మణికందన్ పై సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదేళ్లుగా తనతో సన్నిహితంగా మెలిగి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ చాందినీ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసిం
తమిళనాడుకు చెందిన ఓ జంట అరుదైన వివాహం చేసుకుంది. విమానంలోనే కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
గత నెలలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీధి మయ్యమ్ (MNM)పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.
టైలరింగ్ చేసే భార్య ఫోన్ ఎప్పడూ ఎంగేజ్ వస్తూ ఉండటంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడో భర్త. అనుమానం పెనుభూతమై సైకోలా మారి ఆమెను కడతేర్చాడు.
ఒక వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తమిళనాడులో జరిగిన ఈఘటనతో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
Cyclone Tauktae: కరోనాతో దేశం అల్లాడిపోతుండగా.. ఇదే సమయంలో తౌక్తా తుఫాన్ గండం వస్తుంది. కేరళలోని కొచ్చి తీరానికి దగ్గరలో ఏర్పడ్డ తౌక్తా తుఫాను భీకర తుఫానుగా మారి వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సెంట్రల్ వాటర్ కమీషన్ వెల్లడించింది. ఈ రోజు మధ్యాహ్నంలోపు �
తమిళనాడుకు చెందిన ఓ ఏడేళ్ల బాలుడి గొప్ప మనసుకు సాక్షాత్తు ముఖ్యమంత్రే ఫిదా అయ్యాడు.
అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి ఎన్నికయ్యారు.
తమిళనాడులో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం బరిలో నిలిచింది. ఈ పార్టీ ఉహించినంతగా తన ప్రభావం చూపలేకపోయింది. పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కూడా ఓటమి చవిచూశారు.