Home » tammineni Sitaram
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. లెజిస్లేటివ్ కేపిటల్ అమరావతిలో, జ్యుడీషియల్ కేపిటల్
ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనలపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ పడిపోయిందని ఉద్యమం చేస్తున్నారా.. అని ఆయన ఉద్యమం చేస్తున్నవారిని ప్రశ్నించారు. శ్రీకాకుళం లోజరిగిన
ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు మంగళవారం (డిసెంబర్ 10,2019) వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. వల్లభనేని వంశీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే వంశీకి
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతుండగా టీడీపీ నేతలు అతని ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో టీడీపీ సభ్యులు తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు, కరువు కవల పిల్లలనీ..వానలు కురిపించే వరుణుడికి సీఎం జగన్ అంటే చాలా ఇష్టమని అందుకే జగన్ సీఎం అయ్యాక ఏపీలో వర్షాలు భారీగా పడ్డాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇసుక కొరత గురించి చంద్రబాబు రాజకీయం చేస్తూ..రాద్ధాంతం చేస్తు