Home » Tarak
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ పూర్తిచేసుకొని ఫ్యామిలీతో వెకేషన్ లో ఉండగా.. ఆ తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ దర్శకులతో వరసగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలనే ప్లాన్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి ఒకవైపు..
తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం అటు డ్రగ్స్ ఇష్యూతో పాటు ఇటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ తో హాట్ హాట్ గా ఉంది. అంతేకాదు.. షూటింగులు, డిలే అయిన సినిమాలు..
ఒకప్పుడు తెలుగు హీరోలు.. ఇప్పుడు మన స్టార్ హీరోలు వేరు.. సినిమా సినిమాకి మేకోవర్ మారుతుంది.. కథల ఎంపికలో ఏదో ఒక గమ్మత్తు ఉంటుంది. కుదిరితే పాన్ ఇండియా.. లేదంటే కనీసం రెండు భాషల్లో అయినా బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే. అలా ఒక్కో హీరో ఒక్కో రేంజ్ లో ప
ఇండియన్ సినీ హీరోలకు ఇప్పుడు ఇటలీ లంబోర్గిని మీద అమితమైన ప్రేమ. అందుకే బాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు చాలామంది స్టార్స్ ఈ కారును సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ మధ్యనే తెలుగులో కూడా ప్రభాస్ ఈ కారును సొంతం చేసుకోగా..
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. మంత్రి పువ్వాడ కుమారుడు పువ్వాడ నయన్..
Young Tiger NTR: దేశంలో కరోనా సెకండ్ వేవ్లో చాలా మంది సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్కు కూడా రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్ రాగా.. ఇప్పుడు ఎన్టీఆర్కు నెగటివ్ వచ్చింది. చాలా మంది మనో ధైర్యంతో పాటు సరైన చికిత
విజయ్ దేవరకొండ నుండి మంచు విష్ణు వరకు.. బెల్లంకొండ శ్రీనివాస్ నుండి సంపూర్ణేష్ బాబు వరకు ఇప్పుడు మన దగ్గర ఎవరి సినిమా గురించి విన్నా పాన్ ఇండియా లెవల్ సినిమా అనే మాట వస్తుంది.
ఇటీవల కరోనా బారినపడ్డ యంగ్ టైగర్ ఎన్టీఆర్ను మెగాస్టార్ చిరంజీవి ఫోన్లో పరామర్శించారు.. తారక్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసిన చిరు, తను క్షేమంగా ఉన్నారని తెలియజేస్తూ ట్వీట్ చేశారు..
గతేడాది కూడా ఈ మహమ్మారి కారణంగానే ‘ఆర్ఆర్ఆర్’ లో తారక్ కొమరం భీం వీడియో రిలీజ్ చెయ్యలేకపోయారు.. ఇక తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలంటూ.. జూనియర్ అభిమానులు సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు..