Home » Tarakaratna
తాజాగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఫ్యామిలీతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అలేఖ్య రెడ్డి.
తారకరత్నకు ముగ్గురు పిల్లలు అని తెలిసిందే. నిష్క(Nishka) అనే కూతురుతో పాటు తనయ్ రామ్ (Tanay Ram), రేయా(Reya) అనే ఓ పాప, బాబు కవలపిల్లలు కూడా ఉన్నారు.
తారకరత్న చనిపోయి రోజులు గడుస్తున్నా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్య రెడ్డి ఇంకా ఆ బాధ నుంచి బయటకి రాలేకపోతున్నారు. తాజాగా తారకరత్న గురించి మరో ఎమోషనల్ పోస్ట్ చేశారు అలేఖ్య.
తారకరత్న (Taraka Ratna) మరణ తరువాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి (Alekhya reddy) సోషల్ మీడియాలో తారకరత్న గురించి వరుస పోస్ట్ లు వేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సొంత వాళ్ళే నీ మనసు బాధ పెట్టారు అంటూ..
నందమూరి హీరో తారకరత్న ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఇక తారకరత్న భార్య, పిల్లలు అయితే తారకరత్న మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో తారకరత్న గురించి వరుస పోస్ట్ లు వేస్తున్నారు. తాజాగా ఆమె వేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
నేడు మార్చి 2న గురువారం నాడు మధ్యాహ్నం 12 గంటల నుంచి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో తారకరత్న పెద్దకర్మ నిర్వహిస్తున్నారు కుటుంబ సభ్యులు.........
ఇటీవల ఫిబ్రవరి 18న నటుడు తారకరత్న మరణించి నందమూరి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు తీరని శోకాన్ని మిగిల్చాడు. తారకరత్నకు నివాళులు, అంత్యక్రియలు.. ఈ కార్యక్రమాలన్నీ బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి చూసుకున్నారు.
నందమూరి తారకరత్న గత కొన్ని రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం(ఫిబ్రవరి 18)న రాత్రి కన్నుమూశారు. దీంతో మరోసారి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సినీ పరిశ్రమతో పాటు టీడీపీ నాయకులు, కార�
ఫిబ్రవరి 24న పూజా కార్యక్రమాలు జరపాలని నిర్ణయించుకున్నారు చిత్రయూనిట్. కానీ అనుకోకుండా నందమూరి తారకరత్న మరణించడంతో ఈ పూజా కార్యక్రమం వాయిదా పడింది. ప్రస్తుతం తారకరత్న మృతితో నందమూరి కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.............
శనివారం నాడు హైదరాబాద్ దగ్గర్లోని మోకిలలోని తారకరత్న స్వగృహం వద్ద ఆయన భౌతికకాయం ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. నేడు ఉదయం నుండి తారకరత్న భౌతికకాయం ఫిలింఛాంబర్ లో ప్రముఖులు, అభిమానుల �