-
Home » Task force
Task force
హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్ తింటున్నారా? బీకేర్ ఫుల్.. 352 కేజీల కుళ్లిన చికెన్ సీజ్.. ఇది తింటే చావే..!
March 28, 2026 / 12:00 AM ISTఈ తనిఖీల్లో దాదాపు 352 కేజీల కుళ్లిన చికెన్ గుర్తించారు. కుళ్లిన చికెన్ ను స్థానికంగా ఉన్న రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లయ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
సందీప్ కిషన్ రెస్టారెంట్లో తనిఖీలు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
July 10, 2024 / 04:38 PM ISTహోటల్స్, రెస్టారెంట్లు నిబంధనలు పాటించకుండా కుళ్లిన ఆహార పదార్ధాలతో కసమర్ల అనారోగ్యానికి కారణం అవుతున్నాయని అధికారులు చెప్పారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మరికొన్నింటికి భారీగా జరిమానా విధించారు.
Lakhimpur Violence : మాజీ జడ్జి పర్యవేక్షణలో లఖింపూర్ కేసు దర్యాప్తు..టాస్క్ ఫోర్స్ అప్ గ్రేడ్
November 15, 2021 / 03:35 PM ISTదేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై దర్యాప్తు కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక ధర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం
Nigerian Drug Peddler : చదువు పేరుతో హైదరాబాద్ వచ్చి పాడు పని.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు
October 3, 2021 / 04:25 PM ISTహైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. పంజాగుట్ట జీవీకే దగ్గర డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ ను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు
Maharashtra Covid-19 Task Force : నాలుగు వారాల్లో థర్డ్ వేవ్ ముప్పు!
June 17, 2021 / 04:07 PM ISTమహారాష్ట్ర లేదా ముంబైకి రాబోయే 2-4 వారాల్లోనే కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని కొవిడ్-19పై ఉద్దవ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ హెచ్చరించింది.
ICMR Task Force : ప్లాస్మా థెరపీ వాడాలా వద్దా..? ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి..? ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి..?
May 14, 2021 / 07:43 PM ISTకరోనా ప్రపంచాన్ని చుట్టుముట్టి ఏడాది దాటింది. రోగికి ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. హైడ్రాక్సీక్లోరోక్విన్.. రెమ్డెసివిర్ ఇలా ఒక్కసారి ఒక్కో మెడిసిన్ ఇస్తూ రోగులను కాపాడుతున్నా.. పక్కాగా ఇదే ట్రీట్మెంట్…
Ongole Aditya Hospital : బాబోయ్.. ఏడాదిగా ఆసుపత్రి నడిపిస్తూ కోవిడ్ చికిత్స కూడా అందిస్తున్న నకిలీ డాక్టర్.. చదివింది బీఫార్మసీ ఫస్టియర్
May 14, 2021 / 11:42 AM ISTప్రకాశం జిల్లా ఒంగోలులో ఘరానా మోసం వెలుగుచూసింది. నకిలీ డాక్టర్ బాగోతం బట్టబయలైంది. ఆ నకిలీ డాక్టర్ ఏడాది కాలంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. అంతేకాదు కొవిడ్ చికిత్సను సైతం చేస్తున్నాడని తెలుసుకుని అధికారులు విస్తుపోయారు.…
విజయవాడలో కలకలం : రూ.3 కోట్ల విలువైన బంగారం పట్టివేత
November 24, 2019 / 01:05 PM ISTబంగారం అక్రమంగా తరులుతోంది. బిల్లులు ఎగ్గొట్టి.. దొంగమార్గంలో దుకాణాల్లోకి చేరుతోంది. తక్కువ ధరకే వస్తుండడంతో.. వ్యాపారులు కూడా ఈ
ఏడాదికి మీ ఆదాయం ఎంత? : భారీగా తగ్గనున్న పర్సనల్ ట్యాక్స్
September 23, 2019 / 02:26 PM ISTవ్యక్తిగత ఆదాయ పన్నుదారులకు గుడ్ న్యూస్. త్వరలో ప్రత్యక్ష పన్ను భారీగా తగ్గనుంది. ప్రస్తుత ఆదాయ పన్ను స్లాబ్ లను భారీగా తగ్గనుంది.