Home » Task force
హోటల్స్, రెస్టారెంట్లు నిబంధనలు పాటించకుండా కుళ్లిన ఆహార పదార్ధాలతో కసమర్ల అనారోగ్యానికి కారణం అవుతున్నాయని అధికారులు చెప్పారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మరికొన్నింటికి భారీగా జరిమానా విధించారు.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై దర్యాప్తు కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక ధర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. పంజాగుట్ట జీవీకే దగ్గర డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ ను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు
మహారాష్ట్ర లేదా ముంబైకి రాబోయే 2-4 వారాల్లోనే కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని కొవిడ్-19పై ఉద్దవ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ హెచ్చరించింది.
కరోనా ప్రపంచాన్ని చుట్టుముట్టి ఏడాది దాటింది. రోగికి ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. హైడ్రాక్సీక్లోరోక్విన్.. రెమ్డెసివిర్ ఇలా ఒక్కసారి ఒక్కో మెడిసిన్ ఇస్తూ రోగులను కాపాడుతున్నా.. పక్కాగా ఇదే ట్రీట్మెంట్ అని మా
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘరానా మోసం వెలుగుచూసింది. నకిలీ డాక్టర్ బాగోతం బట్టబయలైంది. ఆ నకిలీ డాక్టర్ ఏడాది కాలంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. అంతేకాదు కొవిడ్ చికిత్సను సైతం చేస్తున్నాడని తెలుసుకుని అధికారులు విస్తుపోయారు. టాస్క్ఫోర్స్
బంగారం అక్రమంగా తరులుతోంది. బిల్లులు ఎగ్గొట్టి.. దొంగమార్గంలో దుకాణాల్లోకి చేరుతోంది. తక్కువ ధరకే వస్తుండడంతో.. వ్యాపారులు కూడా ఈ
వ్యక్తిగత ఆదాయ పన్నుదారులకు గుడ్ న్యూస్. త్వరలో ప్రత్యక్ష పన్ను భారీగా తగ్గనుంది. ప్రస్తుత ఆదాయ పన్ను స్లాబ్ లను భారీగా తగ్గనుంది.