Home » taxpayers
పన్ను చెల్లింపుదారుల రిలీఫ్ కోసం CBDTఆదాయపు పన్నుకు సంబంధించిన గడువులను పొడిగించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో TDS దాఖలు చేయడానికి జూలై 15 వరకు గడువు ఉంది.
పన్ను చెల్లింపులు మరింత సులభంగా చెల్లించే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. మరింత సరళంగా..పన్నుల ప్రాసెస్ జరిగేలా ఈ ఫైలింగ్ పోర్టల్ ఏర్పాటు చేసింది. 2021, జూన్ 07వ తేదీ ప్రారంభిస్తున్నట్లు ఆదాయపను పన్నుశాఖ వెల్లడించింది.
అసలే ఇది 2020-21 ఆర్థిక సంవత్సరం.. ట్యాక్స్ చెల్లింపు గడువు కూడా ముగుస్తోంది. మార్చి 31 లాస్ట్ డేట్.. ప్రస్తుతం ఆదాయం పన్ను చెల్లింపులు, ఐటీ రిటర్ను చెల్లింపుల సమయం.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు ముందుగా ఆధార్ నెంబరును జత చేయాల్సి ఉంటుంది.
budget 2021 : గడిచిన 12 నెలలుగా కరోనా కారణంగా ఉద్యోగాలు పోయాయి…ప్రజల ఆదాయం తగ్గింది… నిరుద్యోగం పెరిగింది..ఇక ఆర్ధిక వ్యవస్థ కూడా కుదేలైపోయింది…ఇలాంటి వాటికి నిర్మలమ్మ పద్దు ఎలాంటి పరిష్కారాలు చూపిస్తున్నందన్నది ఆసక్తిగా మారింది. కరోనాతో ఆదా�
IT RETURNS అప్లికేషన్కు ఇంకా గడువు పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్స్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం (అసెస్మెంట్ ఇయర్ 2020-21)కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించింది. 2019-20 ఆర్థ
కరోనా సంక్షోభం కారణంగా అతలాకుతలమైన ఆర్థికవ్యవస్థను పునర్నిర్మించేందుకు పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా నిజాయితీ పన్నుదారులకు మరింత సులువైన విధానాన్ని తీసుకురానున్నట్లు ప
5లక్షల వరకు పెండింగ్ లో ఉన్న మొత్తం పెండిగ్ ఇన్ కమ్ ట్యాక్స్ రీఫండ్స్ ను వెంటనే రిలీజ్ చేయాలని ఐటీ శాఖ నిర్ణయించింది. దాదాపు 14లక్షల మంది ట్యాక్స్ పేయర్లు దీనిద్వారా లబ్ధి పొందనున్నారు. అంతేకాకుండా,MSMEలతో కలిపి దాదాపు 1లక్ష వ్యాపార ఎంటిటీస్ కు ల
జీఎస్టీ పోర్టల్ క్రాష్ అయింది. జీఎస్టీఆర్-3బి రిటర్న్ ఫాం సమర్పించే గడువు తేదీకి ఒకరోజే సమయం ఉంది. ఇంతలో జీఎస్టీ పోర్టల్ ఒక్కసారిగా మెరాయించింది. జీఎస్టీ డెడ్లైన్ లోగా రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉండగా, పోర్టల్ క్రాష్ కావడంతో వేలాది మంది పన్న�