Home » TDP-BJP alliance
గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కదిరి సీట్లను చంద్రబాబు ప్రకటించడంతో బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఆ 3 సీట్లను బీజేపీ ఆశించినప్పటికీ.. అక్కడ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించేశారని మండిపడ్డారు.
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి పోటీ చేశారు కిషోర్ చంద్రదేవ్. ఎన్నికల తర్వాత ఢిల్లీకే పరిమితమయ్యారాయన.
చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చి 7 రోజులు అయ్యింది. వాళ్ల దెబ్బకు మంచం మీద పడినట్లు ఉన్నాడు. హైదరాబాద్ నుంచి బయటకు రావడం లేదు.
ఇప్పటికే పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో పొత్తులపై చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో బలపడాలని కోరుకుంటున్న బీజేపీ.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటోంది..? ఎక్కడెక్కడ బీజీపీ బలంగా ఉంది? ఆ స్థానాలు బీజీపీకి ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉందా?
పొత్తులపై అంగీకారానికి వస్తే సీట్ల సర్దుబాటుతో పాటు ఎన్నికల ప్రచారం కోసం కోర్ కమిటీని ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని..బీజేపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బీజేపీతో పొత్తు పెట్టుకునే సమయం దాటి పోయిందని ఇక టీడీపీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, వాలంటీర్ వ్యవస్థపై వివాదం గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆచితూచి మాట్లాడారు.
ఏపీలో పార్టీల మధ్య పొత్తు విషయంపై మేము సమాధానం చెప్పడానికి మాది గల్లీ పార్టీకాదు, జాతీయపార్టీ. దీనిపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారు అని సోమువీర్రాజు చెప్పారు.