Home » Tdp Chief Chandrababu
ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదల చేసిన కేంద్రం, ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ ను గౌరవించటం అంటే దేశాన్ని గౌరవించటమేనని పేర్కొన్నారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. ఏపీలో పర్యటించనున్న ద్రౌపది ముర్ముతో టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు భేటీకానున్నారు. సాయంత్రం 5.30గంటలకు ద్రౌపది ముర
అసెంబ్లీ ఎన్నికల్లో.. మెజారిటీ సీట్లు గెలిచేందుకు.. లోక్సభ స్థానాలపై ఫోకస్ పెట్టారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. వాటికి.. వీటికి లింక్ లేకపోయినా.. సింక్ అయ్యే విషయం ఒకటుంది. అదేమిటంటే..
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు అన్నారు. సమయం వచ్చినప్పుడు పొత్తులపై మాట్లాడతానని చెప్పారు. వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు.
విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయిందంటూ విమర్శిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. విద్యుత్ కోతల కారణంగా ప్రసూతి ఆసుపత్రుల్లో
చంద్రబాబు, లోకేశ్ పేర్లు చెబితే నాలుగు ఓట్లు కూడా రాలవని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతామనే మళ్లీ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని పేర్కొన్నారు.
అగ్రిగోల్డ్ కంపెనీని దోచుకుంది చంద్రబాబు అయితే అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులిచ్చింది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారన్నారు.
మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిచే వరకు సభలో అడుగు పెట్టనంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా ఆయన శపథం చేస్తూ...
వివేకా కేసుపై.. అదిరిపోయిన చంద్రబాబు రియాక్షన్..!
ఏపీ.. అంధకారంలోకి వెళ్తోంది..!