Home » Tdp Chief Chandrababu
రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు కారణం కాదా అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
త్వరలో టీడీపీ ఎన్డీయేలో చేరుతుందని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు.
మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రి తొర్రేడు గ్రామం జిఎస్ఎన్ ఫంక్షన్ హాల్ నుండి రోడ్డు మార్గంలో మండపేట నియోజకవర్గంలోని ఏడిదకు చంద్రబాబు వెళ్లనున్నారు.
జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో హింస, నిరంకుశ పాలన, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కబ్జాలు, ఆక్రమణలు అంటే పార్వతీపురంలో గుర్తుకు వచ్చేది టీడీపీ నేతలేనని ఆరోపించారు. తన వద్దకు వచ్చే ప్రజల సమస్యలను సంబంధిత అధికారులకు పంపితే అది తప్పా అని ప్రశ్నించారు.
చంద్రబాబు అర్ధాంతరంగా తన రూట్ ను మార్చుకుని పుంగనూరు రావాలని అనుకోవడమే ఆయన చేసిన తప్పు అన్నారు. చంద్రబాబుకు బుర్ర పని చేయడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తనతో పాటు రోజు కూలి చేసుకునే వాళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వెల్లడించారు. నేడు సీఐడీ కేసులు పెడుతుందని మాట్లాడుతున్న చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.
రాయలసీమలో సిరులు పండాలంటే ఆ ప్రాంతానికి ఇప్పటివరకు ఎవరూ చేయని ద్రోహం చేసిన జగన్ మోహన్ రెడ్డి పోవాల్సిందే అంటూ నినాదంతోపాటు ఈ పర్యటనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
టీడీపీ అధికారంలో ఉంటే ఆడ బిడ్డలకు రక్షణ ఉండేదని తెలిపారు. మహిళల రక్షణ కోసం అనేక పథకాలు తీసుకొచ్చింది టీడీపీనే అని అన్నారు.
చంద్రబాబు పతకం ప్రకారమే పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలోనే తిరుగుతున్నాడని ఆరోపించారు. గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్న కాపుల్ని టీడీపీకి దగ్గర చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.