Home » TDP Janasena BJP Alliance
ఏపీలో టీడీపీ కూటమి క్లీన్స్వీప్
అక్కడ వైఎస్ వివేకా కుటుంబసభ్యులు రంగంలోకి దిగే అవకాశం ఉన్నందున.. టీడీపీ అభ్యర్థి ప్రకటనకు మరింత సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
నేను లోకల్. కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం. గత ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేశానని పోతిన మహేశ్ అన్నారు.
నా చుట్టూ కోటరీ కట్టలేరు. నేను ఎప్పటికప్పుడు బద్దలు కొడతాను. నేను పని చేసే వ్యక్తులను తప్పకుండా గుర్తిస్తా. ప్రాధాన్యత ఇస్తా. నన్ను బ్లాక్ మెయిల్ చేద్దాం అంటే అస్సలు లొంగే వ్యక్తిని కాను.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చేలా.. సీట్ల సర్దుబాటు జరిగింది. రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యతాంశంగా పరిగణిస్తూ భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలు జరిగాయి.
ఇప్పటికే విశాఖ పార్లమెంట్ స్థానం ఆశిస్తున్న బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. కొన్ని అసెంబ్లీ సీట్ల విషయంలోనూ చర్చ నడుస్తోంది.
మేము ఏ రోజూ లోకేశ్, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదు అని మంత్రి రోజా అన్నారు.
ఇలా మూడు పార్టీల మధ్య అవగాహన కుదరడంతో చంద్రబాబు, పవన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లు చెబుతున్నారు.
పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు బీజేపీ-జనసేనకు ఇస్తున్నామని చెప్పారు చంద్రబాబు.
సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు ఆవశ్యకతను కార్యకర్తలకు వివరించాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించారు చంద్రబాబు.