Home » TDP Leader Nara Lokesh
రామోజీరావు ఏ రంగంలో చేయి పెడితే ఆ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దారని నారా లోకేశ్ అన్నారు
రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్ని హింసించారని విమర్శించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయించాడని ఆరోపించారు.
అయితే పాదయాత్రను ముందుగా అనుకున్న ఇచ్ఛాపురం వరకు కాకుండా విశాఖలోనే ముగించే ఆలోచనలో నారా లోకేష్ ఉన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర విశాఖలోనే ముగించిన నేపథ్యంలో టీడీపీ విశాఖనే సెంటిమెంట్ గా భావిస్తోంది.
ఆక్వా చెరువుల తవ్వకాల్లో రైతులకు వెసులుబాటు కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. అవగాహన లేని వ్యాఖ్యలు చేయటం మంచిది కాదని హితవు పలికారు.
భారీగా తరలి వచ్చిన జనంతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు. జనసంద్రంగా మారాయి. యువనేత లోకేష్ కు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొట్టారు.
డ్రగ్స్ కు యువత జీవితాలు నాశనం అవుతున్నాయని దయచేసి దీనిపై విచారణ జరిపించి దీనికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను లోకేశ్ కోరారు.
సగటున 13.15 కిలో మీటర్లల చొప్పున పాదయాత్ర సాగుతోంది. కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కిలీ మీటర్ల మైలురాయిని చేరుకోనుంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 150 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ ప్రజలకు, టీడీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
నల్లపురెడ్డి శ్రీనివావసులు రెడ్డిపై కుట్రలు చేసి.. చంద్రబాబు పార్టీ నుంచి బయటికి పంపించాడని ఆరోపించారు. వైసీపీ హయాంలోనే కోవూరు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందన్నారు.
నెల్లూరుని వైసీపీ నేతలు నాశనం చేశారని విమర్శించారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేశారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ భూదందాలపై ప్రత్యేక సిట్ వేస్తామని చెప్పారు.