Home » TDP Leader Nara Lokesh
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదివితే మాత్రం ఊరుకునేది లేదని ఎద్దేవా చేశారు. లోకేష్ క్యాంపు వద్దకు నేరుగా వెళ్లి తేల్చుకుంటానని వెల్లడించారు.
కియా పరిశ్రమ ముందు ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ సెల్ఫీ చాలెంజ్ చేశారు. ఒక్క కియా పరిశ్రమతో 25 వేల కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయన్నది అబద్ధమని జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా? అని ప్రశ్నించారు.
CM Jagan- Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని సమాచారం. జగన్ ఢిల్లీ టూర్ పై టీడీపీ నేత.. నారా లోకేశ్ సెటైర్లు వేశారు.
చంద్రబాబు నాయుడు, లోకేశ్కు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కుటుంబం గుర్తుకు రాదు. ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉంటారో ఓట్లు రాబట్టుకునేందుకు ఎన్టీఆర్ కుటుంబం గుర్తుకు వస్తుందంటూ ఏపీ మంత్రి రోజా అన్నారు.
Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం 11.03 గంటలకు చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత�
లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో శ్రీవరదరాజస్వామి ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.03 గంటలకు లో
టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో పాదయాత్రను చేయబోతున్నారు. రేపు (శుక్రవారం) ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 11.03 గంటలకు పాదయాత్ర తొలి అడుగు పడుతుంది. తొలిరోజు 8.5 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగుతుంది.
పాదయాత్ర జయప్రదంగా జరగాలని తిరుమల వెంకన్నను మొక్కుకున్నారు నారా లోకేశ్. రేపటినుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది.
లోకేశ్ ‘యువగళం’మహాపాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు..కుప్పం నియోజకవర్గం లక్ష్మీపురంలోని వరదరాజస్వామి దేవాలయం వద్ద పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు లోకేశ్.
నా తల్లిని కించపరిచిన వాళ్లను మా నాన్న వదిలినా...తాను వదలనని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.