Home » TDP MP's
గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.
జగన్ గురించి, వైసీపీ గురించి అంతగా ఆలోచించాల్సిన అసవరం లేదని పలువురు ఎంపీలు..
ఏపీలో బీజేపీకి మూడే స్థానాలు ఉన్నా.. కేంద్రంలో అధికారం నిలవటానికి ఏపీ ఓటర్ల తీర్పే ప్రధానమైంది. దీంతో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వాలని అనుకుంటే పురందేశ్వరిని స్పీకర్గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.
కేంద్ర క్యాబినెట్ లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు ,...
Chandrababu Naidu : ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపవద్దని స్పష్టం చేశారు.
వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుందని గుర్తించాలన్నారు.
ఏపీలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.
ఢిల్లీలో నన్ను అరెస్ట్ చేసే సత్తా లేదా: లోకేశ్
సింగపూర్ లా రాజధాని కట్టాలంటే రూ.2 లక్షల కోట్లు కావాలని, ఎక్కడి నుంచి తీసుకొస్తారని వైసీపీ ఎంపీలు ప్రశ్నించారు.(YSRCP MPs On Development)
ఈసారి పార్లమెంట్ సమావేశాలను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ను టార్గెట్ చేసేందుకు ఉపయోగించుకోవాలని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారట. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు హ