-
Home » TDP MP's
TDP MP's
గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజు.. హాజరైన లోకేశ్, పలువురు మంత్రులు, ఎంపీలు.. వీడియో..
July 26, 2025 / 12:21 PM ISTగోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.
టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్
July 20, 2024 / 06:56 PM ISTజగన్ గురించి, వైసీపీ గురించి అంతగా ఆలోచించాల్సిన అసవరం లేదని పలువురు ఎంపీలు..
బాలయోగి తర్వాత ఆ చాన్స్ దక్కేదెవరికి? లోక్సభ స్పీకర్ రేసులో తెలుగు ఎంపీలు..!
June 24, 2024 / 09:30 PM ISTఏపీలో బీజేపీకి మూడే స్థానాలు ఉన్నా.. కేంద్రంలో అధికారం నిలవటానికి ఏపీ ఓటర్ల తీర్పే ప్రధానమైంది. దీంతో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వాలని అనుకుంటే పురందేశ్వరిని స్పీకర్గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.
కేంద్ర క్యాబినెట్ లోకి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని.. వారికి కేటాయించే శాఖలు ఏమిటంటే?
June 9, 2024 / 08:35 AM ISTకేంద్ర క్యాబినెట్ లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు ,...
ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు.. పోలీసుల తీరుపై అసంతృప్తి!
June 6, 2024 / 11:22 PM ISTChandrababu Naidu : ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపవద్దని స్పష్టం చేశారు.
పదవులు శాశ్వతం కాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం- ఎంపీలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
June 6, 2024 / 04:19 PM ISTవ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుందని గుర్తించాలన్నారు.
ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్ల నమోదుపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ
December 14, 2023 / 04:56 PM ISTఏపీలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.
ఢిల్లీలో నన్ను అరెస్ట్ చేసే సత్తా లేదా: లోకేశ్
September 26, 2023 / 05:27 PM ISTఢిల్లీలో నన్ను అరెస్ట్ చేసే సత్తా లేదా: లోకేశ్
YSRCP MPs On Development : సింగపూర్లా ఏపీ రాజధాని కట్టాలంటే రూ.2లక్షల కోట్లు కావాలి- వైసీపీ ఎంపీలు
March 28, 2022 / 07:26 PM ISTసింగపూర్ లా రాజధాని కట్టాలంటే రూ.2 లక్షల కోట్లు కావాలని, ఎక్కడి నుంచి తీసుకొస్తారని వైసీపీ ఎంపీలు ప్రశ్నించారు.(YSRCP MPs On Development)
చంద్రబాబు, లోకేష్ను ఇరుకున పెట్టేందుకు వైసీపీ ఎంపీల వ్యూహం… ఈసారి పార్లమెంటులో సీబీఐ కోసం పట్టుబడతారట
September 17, 2020 / 11:25 AM ISTఈసారి పార్లమెంట్ సమావేశాలను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ను టార్గెట్ చేసేందుకు ఉపయోగించుకోవాలని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారట. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.…