Home » TDP workers
మంత్రి నారా లోకేశ్ కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
Duvvada Srinivas : సోషల్ మీడియా పేరుతో దౌర్జన్యం చేస్తోంది : దువ్వాడ
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని తాను సీఐ లక్ష్మికాంత్ రెడ్డికి ఫోన్ చేస్తే, ‘నీవెవరు నాకు చెప్పడానికి’ అంటూ మాట్లాడారని అస్మిత్ రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో..
చంద్రబాబుకు సింపథీ ఉంది.. సెటిలర్లతో కేసీఆర్ ను ఓడిస్తామన్నారు. కానీ సెటిలర్లు ఉన్న చోటే కేసీఆర్ కు భారీ మెజార్టీ వచ్చి సీట్లు గెలుచుకున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారశైలిపై పార్టీలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఆమడ దూరంలో పెట్టే కార్యకర్తలను ఇప్పుడు దగ్గరికి తీస్తున్నారని, అవసరమైతే స్వయంగా ఫోన్ చేసి వారిని పరామర్శిస్తున్నారని అనుకుంటున్న�
ఏపీలో ఎన్నికల వేళ ప్రాంతీయ పార్టీలు జోరుగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు రెండు రోజులే గడువు ఉండటంతో రాజకీయ నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారంలో దూకుడు పెంచేశారు.
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయం వేడుక్కుతోంది. పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకు ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు.