Home » Team India
వరల్డ్ కప్ 2023లో టోర్నమెంట్ లో మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రమాణాలతో పాటు సహచరుల్లో ఉత్సాహం నింపే ఆటగాడిని ఎంపిక చేసి బెస్ట్ ఫీల్డర్ మెడల్ ను టీమిండియా మేనేజ్ మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ జట్టు హవా కొనసాగుతోంది. ఆదివారం దక్షిణాఫ్రికాపై విజయంతో భారత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంను పదిలం చేసుకుంది. నవంబర్ 12న నెదర్లాండ్స్ జట్టుతో లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడుతుంది.
బర్త్ డే అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఇక క్రీడాకారుల విషయానికి వస్తే ఆ రోజు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడల్లో ఏదైన రికార్డును నెలకొల్పి మెమరబుల్గా మార్చుకోవాలని భావిస్తుంటారు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పుట్టిన రోజు ఈ రోజు. నేడు 35వ వసంతంలోకి అడుగుపెట్టాడు.
పదిహేను మందితో కూడిన జట్టులోనుంచి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా మైదానంలోకి దిగుతుంది. బ్యాకప్ లో స్పిన్ విభాగంలో అశ్విన్ ఉన్నాడు. ఆల్ రౌండర్ విభాగంలో శార్దూల్ ఠాకూర్ ఉన్నారు.
వన్డే ప్రపంచకప్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో వరుస విజయాలతో టీమ్ఇండియా దూసుకుపోతుంది.
భారత విజయాల్లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మెగాటోర్నీలో ఓ శతకంతో పాటు మూడు హాఫ్ సెంచరీలు చేశాడు.
వరల్డ్ కప్ లోని మిగిలిన మ్యాచ్ లకు దూరం కావటంతో హార్ధిక్ పాండ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విటర్ లో భావోద్వేగ ట్వీట్ చేశాడు. టోర్నీలోని మిగతా మ్యాచ్ కు దూరమవుతున్నానే వాస్తవాన్ని..