Home » Team India
టీమ్ఇండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ భారత బౌలర్లకు కీలక సూచనలు చేశారు.
భారత జట్టు హోం సీజన్ షెడ్యూల్లో పలు మార్పులు చేసుకున్నాయి.
ప్రాక్టీస్ సమయంలో టీమిండియా కీలక ప్లేయర్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో బంతి అతని ఎడమ చేతికి తగిలింది.
ఇంగ్లాండ్తో సిరీస్లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉందని, సాయి సుదర్శన్ మూడో స్థానంలో, శుభ్మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తారని ఇప్పటి వరకు పలు నివేదికలు పేర్కొన్నాయి.
ఇంగ్లాండ్ -భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ జూన్ 20వ తేదీ నుంచి ఆగస్టు4వ తేదీ వరకు జరగనుంది.
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు ముంబై ఎయిర్పోర్టులో పంత్కు ఓ ప్రశ్న ఎదురైంది.
ఇంగ్లాండ్ పర్యటనలో కరుణ్ నాయర్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు
ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఆటగాళ్లు ఇంగ్లాండ్కు బయలుదేరారు.
ఇంగ్లాండ్ బయలుదేరే ముందు టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
కరుణ్ కు చాలా అనుభవం ఉంది. అతను అక్కడ కౌంటీ క్రికెట్ ఆడాడు. మంచి ఫామ్లో ఉన్నాడు. అతని అనుభవం ఉపయోగపడుతుంది.