Team

    ఇప్పుడు కల్తీ చేయండి చూద్దాం : పాల నాణ్యతను ఇట్టే చెప్పేసే కాగితం

    November 14, 2019 / 07:37 AM IST

    పాలు.. ఇటీవలి కాలంలో బాగా కల్తీ అవుతోంది. నీళ్లు, పౌడర్లు, కెమికల్స్ కలిపేసి విక్రయిస్తున్నారు. చూడటానికి అచ్చం పాలలానే ఉంటాయి. కానీ అందులో క్వాలిటీ ఉండదు,

    ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 : 50 అడుగుల లోతులో బోటు 

    October 18, 2019 / 05:56 AM IST

    గోదావరిలో మునిగిన బోటు వెలికితీతపై ఆశలు చిగురిస్తున్నాయి. ఆపరేషన్ రాయల్ వశిష్ట-2లో.. ధర్మాడి సత్యం బృందం పురోగతి సాధించింది. కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన పర్యాటక బోటు రాయల్‌ వశిష్టను బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం చేస్తున్న ప్రయత్�

    బీసీసీఐ కొత్త టీమ్..ఫొటో షేర్ చేసిన గంగూలీ

    October 15, 2019 / 12:10 PM IST

    అక్టోబర్-23,2019న బీసీసీఐ ప్రెసిడెంట్ గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీసీసీఐ కొత్త టీమ్ ఫోటోను  గంగూలీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. మేము బాగా పనిచేయగలమని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ లో త�

    సీఎం సీటే లక్ష్యం : కమల్‌ కోసం ప్రశాంత్ కిశోర్ బృందం 500 వ్యూహం

    August 24, 2019 / 02:50 AM IST

    సీఎం సీటే లక్ష్యంగా సిటీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధినేత కమల్‌ హాసన్ పావులు కదుపుతున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఐ-ప్యాక్‌ బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది. ఆపరేషన్‌ 500 వ్యూహాన్ని ప్రశాంత్ కిషోర్ బృందం కమల్‌కు అందజేసింది. డీఎంకే

    కాల్పుల కలకలం : బంగ్లా క్రికెటర్లకు తప్పిన ప్రమాదం

    March 15, 2019 / 04:07 AM IST

    న్యూజిలాండ్ దేశంలో జరిగిన కాల్పుల్లో బంగ్లాదేశ్ క్రికెట్ టీం సేఫ్‌గా బయటపడింది. తాము క్షేమంగా ఉన్నట్లు ఆ జట్టు ఆటగాడు తమీమ్‌ ఇక్బాల్‌ ట్వీట్‌ చేశాడు. మార్చి 15వ తేదీ శుక్రవారం క్రైస్ట్‌చర్చ్‌లోని ఆల్‌నూర్ మసీదులో దుండగులు విచక్షణారహితంగా

    న్యూజిలాండ్‌లో ఫైరింగ్ : 12 మంది మృతి

    March 15, 2019 / 03:30 AM IST

    న్యూజిలాండ్‌‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ వ్యక్తి విచక్షణారహితంగా ఫైరింగ్ చేశాడు. ఈ ఘటన క్రైస్ట్‌ చర్చ్‌లోని ఆల్‌నూర్ మసీదులో చోటు చేసుకుంది. 12 మంది మృతి చెందగా ఎంతో మందికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చ�

    డేర్ డెవిల్ ఫీట్స్ లో ఫస్ట్ ఉమెన్ : కెప్టెన్ శిఖా సురభీ

    January 26, 2019 / 06:09 AM IST

    ఢిల్లీ పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..అద్భుతంగా ఆర్మీ ఫీట్స్..డేర్ డెవిల్ టీమ్స్ కు  84 ఏళ్లు..దేశంలోనే ఫస్ట్ టైమ్ డేర్ డెవిల్స్ టీమ్ లో మహిళా కెప్టెన్ శిఖా సురభి 

10TV Telugu News