Home » Teenager
gang-raped at knifepoint : దేశ రాజధాని ఢిల్లీలో సమాజం తలదించుకొనే ఘటనలు వెలుగు చూసున్నాయి. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిత్యం కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బావను కొట్టి..అతని ఎదుటనే 17 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా..నగదు�
ఇప్పుడే వస్తానన్న కొడుకు ఇంకా రాలేదు. సాయంత్రం అవుతోంది. తల్లిదండ్రుల్లో కంగారు. ఒక్కటే టెన్షన్. ఎక్కడ పోయాడో ? ఏమైందోనని. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సార్. తమ కొడుకు కనబడడం లేదని. పోలీసులు గాలిస్తున్నారు. అంతలోనే షాక్. ఓ వీడియో వారందరినీ భయకంపి
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్తాన్కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత టీనేజ్ యువతిగా గుర్తింపు పొందింది.
నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. టిక్ టాక్ వీడియో తీస్తూ మరో యువకుడు మృతి చెందాడు.
వరుస ఏటీఎంల ధ్వంసం ఘటనలో తనపై కేసు నమోదయిందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ : నగరంలోని రాజేంద్రనగర్ లో విషాదం నెలకొంది. స్విమ్మింగ్ పూల్ లో ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మహ్మద్ షేక్ ఖాజా పాషా (16) అనే బాలుడు కొంతకాలంగా రాజేంద్రనగర్లోని శ
అభిమాన హీరో సినిమా విడుదలయ్యదంటే చాలు.. అభిమానులకు ఇక పండుగ వాతావరణమే. తమిళనాడు చెందిన ఓ యువకుడు కూడా తన అభిమాన హీరో సినిమా చూడాలనుకున్నాడు.