Home » Telangana Assembly Elections 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థుల ప్రచారం ముమ్మరమైంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారరంగంలోకి దిగారు....
తెలంగాణలో రైతులకు, ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రైతు బంధు, రుణమాఫీ నిధులు విడుదల, ఉద్యోగుల డీఏకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి ఊహించలేము అన్నారాయన. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్క చాన్స్ ఇవ్వాలని ఓటర్లను వేడుకున్నారు.
మహబూబ్నగర్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో వ్యయం అనూహ్యంగా పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక్కో అభ్యర్థి చేస్తున్న ప్రచార వ్యయం పెరిగింది. ప్రచారానికి రథాలు, వాహనాలు, ప్రచార సామాగ్రి, డిజిటల్ బోర్డులు, కరపత్రాలు, పార్టీ జెండాలు,
సుపరిపాలన, అభివృద్ధి, పేదల సంక్షేమం సంకల్పంతో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ మ్యానిఫెస్టోను విడుదల చేసినట్లు అమిత్ షా పేర్కొన్నారు.
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న బీసీ ఆత్మగౌరవ సభలో తప్ప జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ కనపించలేదు. తమ అభ్యర్థుల తరపున ప్రచారం ఇప్పటి వరకు ఎక్కడ చేయలేదు.
జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి అనుకూలంగా ఈ సభ నిర్వహించారు. అయితే చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది
ఇక కేసీఆర్, కేటీఆర్ మీద సైతం ఈటల విరుచుకుపడ్డారు. కొడుకును (కేటీఆర్) ముఖ్యమంత్రి చేసేందుకే తనను కేసీఆర్ బయటకు పంపించారని ఆయన ఆరోపించారు.
పాత బస్తీలో మంత్రి కేటీఆర్ సందడి చేశారు. ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్న కేటీఆర్.. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత పాతబస్తీలోని ఓ హోటల్ కు సాధారణ వ్యక్తిలా వెళ్లారు. స్థానికులతో కొద్దిసేపు ముచ్చటించారు. బిర్యానీ, పలు రకాల వంటకా�