Home » Telangana Budget 2025
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతులు అలా చేసుకోవడం వలనే రెండు లక్షల వరకు రుణ మాఫీ చేశామని సీఎం అన్నారు.
నా దగ్గర ఎక్కువ మాట్లాడొద్దు కాంగ్రెస్ నేతలకు జగదీష్ వార్నింగ్..
మంత్రి కోమటిరెడ్డి బీఆర్ఎస్ నాయకులపై అలాగే కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి
రైతు భరోసా కింద తెలంగాణలో ఎకరానికి రూ.12,000 చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం వివరించనుంది.
ఒకవేళ కేసీఆర్ సభకు హాజరు కావొద్దనుకుంటే మాత్రం.. బీఆర్ఎస్ఎల్పీ లీడర్గా మరో నేతను పెడతారని అంటున్నారు. కేటీఆర్, హరీశ్రావులలో ఒకరికి బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా అవకాశం కల్పిస్తారనే టాక్ వినిపిస్తోంది.
అప్పుల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలన్నారు.
సభ నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు సమీక్ష నిర్వహించారు.