Home » Telangana Cabinet Decisions
రైతు భరోసా విజయోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
6 నెలల తర్వాత మరో డీఏ చెల్లిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయాలని నిర్ణయం.
ఆర్వోఆర్ చట్టంపైనా మంత్రి మండలిలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.
ములుగులో గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయించింది.
కేంద్ర సంస్థల దగ్గర రుణాలు తీసుకోవడంపై క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
మూడు యూనివర్సిటీల పేర్ల మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Telangana cabinet: సోనియా గాంధీని ఆహ్వానించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని..
విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో విచారణ కమిటీ వేస్తూ మంత్రివర్గం డెసిషన్ తీసుకుంది.
మిగిలిన 4 గ్యారంటీలపై మరోసారి సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.