Home » Telangana Congress
ఇప్పటికే ఏపీలో టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడినందున తెలంగాణలోనూ ఆ బంధం కొనసాగించే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఎన్నికల షెడ్యూల్ రావడానికి చాలా ముందుగానే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ కు.. మిగిలిన 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయడం చాలా టఫ్ టాస్క్ గా మారింది.
ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం.. మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నిక అభ్యర్థిది కాదు.. ముఖ్యమంత్రిది.. నా బలం.. నా బలగం మీరే.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే.. ఆ గొప్పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులదే..
ఖమ్మం నేతలు, కొందరు ఏఐసీసీ పెద్దలు కలిసి తప్పుడు నివేదిక అందించారని ఆయన ఆరోపించారు.
ఒక్కో సీటు నుంచి ముగ్గురు, నలుగురు టికెట్ ఆశిస్తుండటంతో.. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి తెచ్చేందుకు తీవ్ర కసరత్తే జరుగుతోంది.
చిన్న చిన్న విషయాలకే భగ్గుమనే కాంగ్రెస్ పార్టీని ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ చిచ్చు ఎన్నికల ముందు ఏం చేస్తుందోననే ఆందోళన పార్టీలో కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నాగర్ కర్నూల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లో టికెట్ కోసం నేతల మధ్య పోటీ కొనసాగుతోంది.
భువనగిరి నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి, ఆదిలాబాద్ అభ్యర్థిగా డాక్టర్ సుమలత, వరంగల్ అభ్యర్థిగా పసునూరి దయాకర్..
చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
రేపు ప్రియాంక గాంధీని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరింది మల్లారెడ్డి ఫ్యామిలీ.