Home » Telangana Congress
తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు.. అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నేను లోకల్ కాదు అంటున్నారు.. మరి, రేణుకాచౌదరి, నాదెండ్ల భాస్కర్, రంగయ్య నాయుడు లోకలా? అంటూ వీహెచ్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో రేసులో ముందన్నట్లు కనిపించిన ముగ్గురు నేతలు అనూహ్యంగా అవకాశం కోల్పోయినట్లేనని అంటున్నారు.
లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
ఎమ్మెల్సీల నియామకానికి హైకోర్టు బ్రేక్ వేయడంతో మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ పై కోదండరామ్ ను బరిలోకి దింపాలని యోచిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే ఆసక్తికరంగా మారింది.
మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి